అక్కినేని నాగ చైతన్య, సునీల్ హీరోలుగా తెరకెక్కుతున్న ‘తడాఖా’ సినిమా షూటింగ్ పూర్తయ్యింది. ఇటీవలే ఈ సినిమాలోని ప్రధాన తారాగణం పై హైదరాబాద్లో ఓ పాటని చిత్రీకరించారు. దాంతో చిన్న చిన్న పాచ్ వర్క్ పనులు తప్ప మిగతా సినిమా అంతా పూర్తయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ సినిమాలో నాగ చైతన్యకి జంటగా తమన్నా, సునీల్ కి జంటగా ఆండ్రియా జేరేమియా హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ సినిమా తమిళంలో ఆర్య, మాధవన్, సమీరా రెడ్డి, అమలా పాల్ నటించిన హిట్ సినిమా ‘వేట్టై’ కి రీమేక్. ‘కొంచెం ఇష్టం కొంచెం కష్టం’ ఫేం కిషోర్ కుమార్ (డాలీ) డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాకి బెల్లంకొండ సురేష్ నిర్మాత. నాగ చైతన్య, సునీల్ అన్నదమ్ములుగా నటిస్తున్న ఈ సినిమాలో సునీల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు. ఈ సంవత్సరం సెకండాఫ్ లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.
షూటింగ్ పూర్తిచేసుకున్న తడాఖా
షూటింగ్ పూర్తిచేసుకున్న తడాఖా
Published on Apr 14, 2013 9:44 AM IST
సంబంధిత సమాచారం
- ఆయన మరణాన్ని తట్టుకోలేకపోయారు – రజనీకాంత్
- ‘ఓజి’, ‘ఉస్తాద్’ లని ముగించేసిన పవన్.. ఇక జాతరే
- ఆసియా కప్ హై వోల్టేజ్ మ్యాచ్: పాకిస్థాన్ని 7 వికెట్ల తేడాతో చిత్తు చేసిన టీమ్ ఇండియా
- ‘మోహన్ బాబు’ది విలన్ పాత్ర కాదు అట !
- ఒకే రోజు 1.5 మిలియన్ వసూళ్లు కొట్టిన ‘ఓజి’, ‘మిరాయ్’
- సూర్య, వెంకీ అట్లూరి ప్రాజెక్ట్ కి భారీ ఓటిటి డీల్?
- ‘మిరాయ్’, ‘హను మాన్’ సంగీత దర్శకుడు ఎమోషనల్ వీడియో!
- క్రేజీ క్లిక్: ‘ఓజి’ ఫ్యాన్స్ కి ఇది కదా కావాల్సింది.. పవన్ పై థమన్ సర్ప్రైజ్ ఫోటో
- హిందీలో డే 2 మంచి జంప్ అందుకున్న “మిరాయ్” వసూళ్లు!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష: ‘మిరాయ్’ – ఇంప్రెస్ చేసే సాలిడ్ అడ్వెంచరస్ మైథాలజీ డ్రామా
- సమీక్ష : కిష్కింధపురి – ఆకట్టుకునే హారర్ అండ్ యాక్షన్ డ్రామా !
- సమీక్ష : డెమోన్ స్లేయర్ ఇన్ఫినిటీ క్యాసిల్ – విజువల్ ట్రీట్తో పాటు ఎమోషనల్ బీట్
- ఫోటో మూమెంట్ : ఓజి టీమ్తో ఓజస్ గంభీర క్లిక్..!
- నార్త్ లో ‘మిరాయ్’ కి సాలిడ్ ఓపెనింగ్స్!
- ‘మహావతార్ నరసింహ’ విధ్వంసం.. 50 రోజులు రికార్డు థియేటర్స్ లో
- ‘ఓజి’ నుంచి సాలిడ్ అప్డేట్.. ఎప్పుడో చెప్పిన థమన్
- ‘మిరాయ్’ కి కనిపించని హీరో అతనే అంటున్న నిర్మాత, హీరో