ప్రముఖ సోషల్ నెట్వర్కింగ్ సైట్ ట్విట్టర్ ఈ మధ్య పెద్ద చర్చకు దారి తీసింది. ట్విట్టర్ ను సెన్సార్ చేయాలంటూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తీసుకోవాలి అనుకోవడమే దీనికి కారణం. దేశానికి కించపరుస్తూ ట్వీట్స్ ఉంటే సెన్సార్ చేయాలనీ ప్రభుత్వం భావిస్తోంది. విదేశాలలో ఇది ఇప్పటికే అమల్లో ఉంది. దీనిపై చాలా మంది తీవ్రంగా ఖండించారు. ఆసక్తికరంగా ఫిలిం స్టార్స్ ఈ పద్ధతి పై తమ అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. మహేష్ బాబు ఈ పద్ధతికి స్వాగతం పలికారు. దేశానికి వ్యతిరేకంగా ట్వీట్స్ చేయడం ఆహ్వనిన్చాధగ్గా విషయం కాదని అన్నారు. ఈ రోజుల్లో ట్విట్టర్ పబ్లిక్ ఫోరం ల మారింది. అక్కడ తమ సొంత అభిప్రాయాలు చెప్పొచు కానీ మరీ కించపరిచేలా ఉండకూడదు అని అన్నారు.డాక్టర్ మోహన్ బాబు గారి కూతురైన లక్ష్మి మంచు మాట్లాడుతూ ఈ విషయం పై దూరంగా ఉండటం మంచిదన్నారు. మరికొందరు నటులు నుండి మిశ్రమ స్పందన లభించింది. దేశ భద్రత కోసమే ఈ పద్ధతి అమల్లోకి తేవాలనుకుంటున్నారు. దీనిపై మీరేమంటారు?
ట్విట్టర్ సెన్సార్షిప్ పై మాట్లాడిన మహేష్
ట్విట్టర్ సెన్సార్షిప్ పై మాట్లాడిన మహేష్
Published on Jan 29, 2012 5:00 PM IST
సంబంధిత సమాచారం
- అఫీషియల్ : కాంతార చాప్టర్ 1 ఓటీటీ డేట్ ఫిక్స్..!
- బాలయ్య సరసన నయనతార ఫిక్స్ !
- ప్రమోషన్స్ ముమ్మరం చేసిన శ్రీలీల !
- ‘మాస్ జాతర’ ప్రీరిలీజ్ ఈవెంట్ కి చీప్ గెస్ట్ ఫిక్స్ !
- అప్పట్లో నన్ను ఐరన్లెగ్ అనేవారు – రమ్యకృష్ణ
- కమల్ పై శ్రుతి హాసన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ !
- డ్రాగన్ కోసం ఉత్తర ఆఫ్రికాలో ఎన్టీఆర్ యాక్షన్ !
- మృణాల్ పై కీలక సీక్వెన్స్ షూట్ చేస్తున్న అట్లీ ?
- ఆ సినిమా వెయ్యి కోట్ల క్లబ్ లో చేరుతుందా ?
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ముందస్తు బుకింగ్ లో అదరగొట్టిన ‘బాహుబలి ది ఎపిక్’ !
- ఓటీటీ లోకి వచ్చాక “ఓజి” కి ఊహించని రెస్పాన్స్!
- చిరంజీవి సినిమాలో ‘ఖైదీ’ హీరో?
- పట్టాలెక్కేందుకు ‘స్పిరిట్’ రెడి!
- మరో స్పెషల్ సాంగ్ లో పూజాహెగ్డే ?
- ఆ సినిమా వెయ్యి కోట్ల క్లబ్ లో చేరుతుందా ?
- ఫౌజీ పై ఇంట్రెస్టింగ్ బజ్.. నిజమైతే ఫ్యాన్స్కు డబుల్ ట్రీట్ ఖాయం!
- ‘శంకర వరప్రసాద్ గారు’తో మెగాస్టార్ ఆ ఫీట్ కొడతారా..?


