కొంత కాలం విరామం తరువాత శృతి హాసన్ “గబ్బర్ సింగ్” చిత్రీకరణలో మరో రెండు రోజుల్లో పాల్గొననుంది. ఈ భామ వారం రోజుల క్రితమే పాచ్ వర్క్ మరియు ఒక పాటను పూర్తి చేసింది. కాస్త విరామం తీసుకొని తన్న స్నేహితులు మరియు కుటుంబంతో గడిపారు. ఈ సమయంలో పవన్ కళ్యాణ్ మరియు మలైకా అరోరాల మీద పాటను మరియు పవన్ కళ్యాణ్ మీద టైటిల్ సాంగ్ ను చిత్రీకరించారు. ఈ చిత్ర బృందం కొద్ది రోజుల్లో పవన్ మరియు శృతి మీద పాట చిత్రీకరణ కోసం విదేశాలకు వెళ్లనున్నారు. ఈ చిత్రం మే రెండవ వారంలో విడుదల కానుంది. ఈ చిత్రం అనుకున్న తేదిలో విడుదల చెయ్యటానికి ప్రతి ఒక్కరు కష్టపడుతున్నారు. హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని గణేష్ బాబు నిర్మిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.
విరామం తరువాత “గబ్బర్ సింగ్” బృందంలో చేరిన శృతి
విరామం తరువాత “గబ్బర్ సింగ్” బృందంలో చేరిన శృతి
Published on Apr 23, 2012 11:30 PM IST
సంబంధిత సమాచారం
- అందుకే ‘పెద్ది’లో ఆఫర్ వదులుకుందట !
- ‘ఓజి’తో అకిరా గ్రాండ్ డెబ్యూ? నిజమేనా?
- అక్కడ మార్కెట్ లో ‘కూలీ’ రికార్డు వసూళ్లతో హిస్టరీ!
- ‘కూలీ’ తర్వాత తమిళ్ ఆడియెన్స్ లో నాగ్ రీచ్ పెరిగిందా!?
- ట్రైలర్ టాక్: యాక్షన్ ప్యాకెడ్ గా ‘మదరాశి’.. మురుగదాస్ కంబ్యాక్ గ్యారెంటీనా?
- ఫోటో మూమెంట్: సీఎం చంద్రబాబుకి 1 కోటి చెక్కు అందించిన మెగాస్టార్.. కారణమిదే
- ‘ది రాజా సాబ్’ ఇంట్రో సాంగ్ పై మేకర్స్ మాస్ ప్రామిస్!
- బాలయ్యకి అరుదైన గౌరవం!
- ఊహించని పోస్టర్ తో ‘ఓజి’ నెక్స్ట్ సాంగ్ టైం వచ్చేసింది!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష: ‘పరదా’ – కాన్సెప్ట్ బాగున్నా కథనం బెటర్ గా ఉండాల్సింది
- సమీక్ష : మేఘాలు చెప్పిన ప్రేమకథ – అంతగా ఆకట్టుకోని రొమాంటిక్ డ్రామా
- ‘ఓజి’ నెక్స్ట్ సాంగ్ రిలీజ్ డేట్ లాక్!?
- మిరాయ్ తర్వాత మరోసారి.. తేజ సజ్జా అస్సలు తగ్గడం లేదుగా…!
- ‘సూర్య’ సినిమా కోసం భారీ సెట్ !
- “రాజా సాబ్”కు ఇబ్బందులు.. నిజమేనా ?
- టాక్.. ‘అఖండ 2’ పై క్లారిటీ ఆరోజున?
- ‘ది రాజా సాబ్’ ఇంట్రో సాంగ్ పై మేకర్స్ మాస్ ప్రామిస్!