కొన్ని సంవత్సరాల క్రితం వచ్చిన ‘అవకాయ్ బిర్యాని’ అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన దర్శకుడు అనీష్ కురివిల్లా. చాలా రోజులు గ్యాప్ తీసుకున్న అనీష్ త్వరలో మరో సినిమా తీయబోతున్నాడు. అయితే ఈ సినిమాలో శర్వానంద్ హీరోగా నటించబోతున్నట్లు సమాచారం. సర్వా ఆర్ట్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని తెరకెక్కనున్నట్లు సమాచారం. శర్వానంద్ ఇటీవలే నువ్వా నేనా అనే సినిమాలో నటించాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్లో ఉన్న ఈ సినిమా కోసం దర్శకుడు అనీష్ కొత్త వారిని ఎంపిక చేసుకునే యోచనలో ఉన్నట్లు సమాచారం.
అనీష్ కురివిల్లా డైరెక్షన్లో శర్వానంద్?
అనీష్ కురివిల్లా డైరెక్షన్లో శర్వానంద్?
Published on Apr 22, 2012 9:52 PM IST
సంబంధిత సమాచారం
- అందుకే ‘పెద్ది’లో ఆఫర్ వదులుకుందట !
- ‘ఓజి’తో అకిరా గ్రాండ్ డెబ్యూ? నిజమేనా?
- అక్కడ మార్కెట్ లో ‘కూలీ’ రికార్డు వసూళ్లతో హిస్టరీ!
- ‘కూలీ’ తర్వాత తమిళ్ ఆడియెన్స్ లో నాగ్ రీచ్ పెరిగిందా!?
- ట్రైలర్ టాక్: యాక్షన్ ప్యాకెడ్ గా ‘మదరాశి’.. మురుగదాస్ కంబ్యాక్ గ్యారెంటీనా?
- ఫోటో మూమెంట్: సీఎం చంద్రబాబుకి 1 కోటి చెక్కు అందించిన మెగాస్టార్.. కారణమిదే
- ‘ది రాజా సాబ్’ ఇంట్రో సాంగ్ పై మేకర్స్ మాస్ ప్రామిస్!
- బాలయ్యకి అరుదైన గౌరవం!
- ఊహించని పోస్టర్ తో ‘ఓజి’ నెక్స్ట్ సాంగ్ టైం వచ్చేసింది!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష: ‘పరదా’ – కాన్సెప్ట్ బాగున్నా కథనం బెటర్ గా ఉండాల్సింది
- సమీక్ష : మేఘాలు చెప్పిన ప్రేమకథ – అంతగా ఆకట్టుకోని రొమాంటిక్ డ్రామా
- ‘ఓజి’ నెక్స్ట్ సాంగ్ రిలీజ్ డేట్ లాక్!?
- మిరాయ్ తర్వాత మరోసారి.. తేజ సజ్జా అస్సలు తగ్గడం లేదుగా…!
- ‘సూర్య’ సినిమా కోసం భారీ సెట్ !
- “రాజా సాబ్”కు ఇబ్బందులు.. నిజమేనా ?
- టాక్.. ‘అఖండ 2’ పై క్లారిటీ ఆరోజున?
- ‘ది రాజా సాబ్’ ఇంట్రో సాంగ్ పై మేకర్స్ మాస్ ప్రామిస్!