శంకర్ రాబోతున్న చిత్రానికి సమంత సంతకం చేసినట్టు తెలుస్తుంది. విక్రం ఈ చిత్రంలో ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రం రాజకీయ నేఫధ్యంలో వోటు కోసం డబ్బులు కాన్సెప్ట్ మీద నడుస్తుంది. తొలిసారి శంకర్ చిత్రంలో నటిస్తున్న సమంత తన కెరీర్ లో మరో మంచి చిత్రాన్ని దక్కించుకుంది.ఇలా తక్కువ సమయంలో గౌతం మీనన్,మణిరత్నం,శంకర్ మరియు రాజమౌళిల చిత్రాలలో నటించిన కథానాయిక సమంత మాత్రమే. ఈ చిత్రాన్ని ఏ ఎం రత్నం నిర్మిస్తుండగా ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. పి సి శ్రీరామ్ ఈ చిత్రానికి ఛాయాగ్రహణం అందిస్తున్నారు. ఈ చిత్రం ఈ ఏడాది లోనే మొదలు కానుంది. సమంత త్వరలో ఈ వేసవికి అత్యంత వేచి చూస్తున్న చిత్రాలు రాజమౌళి “ఈగ” మరియు గౌతం మీనన్ “ఎటో వెళ్లిపోయింది మనసు” చిత్రంలోను కనిపించనుంది.
విక్రం,శంకర్ చిత్రాన్ని ఒప్పుకున్న సమంత
విక్రం,శంకర్ చిత్రాన్ని ఒప్పుకున్న సమంత
Published on May 27, 2012 3:10 PM IST
సంబంధిత సమాచారం
- వివి వినాయక్ రీఎంట్రీ.. ఆ హీరో కోసం మాస్ సబ్జెక్ట్ తో ఆల్ సెట్?
- అఫీషియల్: ‘మాస్ జాతర’ వాయిదా.. మరి కొత్త డేట్?
- ‘మిరాయ్’ కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది.. ట్రైలర్ డేట్ కూడా ఫిక్స్!
- యూఎస్ మార్కెట్ లో 2 మిలియన్ దిశగా ‘మహావతార్ నరసింహ’
- ‘కూలీ’: ఒక్క తెలుగు వెర్షన్ లోనే ఇంత రాబట్టిందా?
- తారక్ నెక్స్ట్ బాలీవుడ్ ప్రాజెక్ట్ కి బ్రేక్?
- నైజాంలో ‘ఓజి’ కోసం ఓజి ప్రొడ్యూసర్!?
- గ్లోబల్ ఫినామినాగా మారుతున్న అల్లు అర్జున్, అట్లీ ప్రాజెక్ట్!
- బాలయ్య నెక్స్ట్ మూవీపై సాలిడ్ అప్డేట్..!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- పోల్ : ఇండియా నుంచి అఫీషియల్గా ఆస్కార్కు వెళ్లిన సినిమా ఏది..?
- ఓటిటి సమీక్ష: ‘ప్రేమ ఎక్కడ నీ చిరునామా’ – తెలుగు లఘు చిత్రం ఈటీవీ విన్ లో
- ఎన్టీఆర్ ‘డ్రాగన్’ కోసం మరో ఇద్దరి పై కసరత్తులు !
- సొంతగడ్డపై ‘కూలీ’ వెనుకంజ.. ఆ మార్క్ కష్టమే..?
- అందుకే ‘పెద్ది’లో ఆఫర్ వదులుకుందట !
- గ్లోబల్ ఫినామినాగా మారుతున్న అల్లు అర్జున్, అట్లీ ప్రాజెక్ట్!
- ఓటీటీలో ‘కింగ్డమ్’ రూల్ చేసేందుకు రెడీ అయిన విజయ్ దేవరకొండ..!
- నైజాంలో ‘ఓజి’ కోసం ఓజి ప్రొడ్యూసర్!?