ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రాబోతున్న చిత్రం “డిపార్టుమెంటు” గొప్ప చిత్రం అవ్వడానికి అన్ని అంశాలున్నాయి అనిపిస్తుంది. ప్రముఖ నటులు కొత్తరకంగా కెమరా వాడకం చిత్రం లో కథ ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణలు కానున్నాయి. తెలుగు తారలు రానా దగ్గుబాటి మరియు లక్ష్మి మంచు ఈ చిత్రంలో కనిపించనున్నారు. బాలివుడ్ లో అవకాశాలకు ఇది తోడ్పడుతుందని వేరు ఈ చిత్రం మీద నమ్మకాలు పెట్టుకున్నారు. “డిపార్టుమెంటు ” ఘనమయిన పోలీసు డ్రామా ఈ చిత్రం లో అమితాబ్ బచ్చన్ మరియు సంజయ్ డాట్ లు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు . ఈ చిత్రం మే 18న విడుదల కానుంది.
క్లాసిక్ సినిమా కాబోతున్న “డిపార్టుమెంటు”
క్లాసిక్ సినిమా కాబోతున్న “డిపార్టుమెంటు”
Published on May 15, 2012 7:35 PM IST
సంబంధిత సమాచారం
- మరో నెల రోజులు మాత్రమే.. ‘ఓజి’ ఫైర్ స్టోర్మ్కు అన్నీ లాక్..!
- పోల్ : ఇండియా నుంచి అఫీషియల్గా ఆస్కార్కు వెళ్లిన సినిమా ఏది..?
- ఓటీటీలో ‘కింగ్డమ్’ రూల్ చేసేందుకు రెడీ అయిన విజయ్ దేవరకొండ..!
- ‘బన్నీ – అట్లీ’ సినిమాలో బ్రదర్ సెంట్ మెంట్ !
- స్పాన్సర్ లేకుండా ఆసియా కప్: డ్రీమ్11తో బీసీసీఐ మూడు సంవత్సరాల ఒప్పందం మధ్యలో రద్దు
- విషాదం: ప్రముఖ నటుడు మృతి
- లాంగ్ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్న ‘పూరి’ ?
- పవన్ ‘ఓజీ’ ప్యాచ్ వర్క్ పై క్లారిటీ !
- అఖిల్ ‘లెనిన్’ కోసం స్టార్ హీరోయిన్ ?
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- “రాజా సాబ్”కు ఇబ్బందులు.. నిజమేనా ?
- ‘సూర్య’ సినిమా కోసం భారీ సెట్ !
- ‘ది రాజా సాబ్’ ఇంట్రో సాంగ్ పై మేకర్స్ మాస్ ప్రామిస్!
- మెగా ఫ్యాన్స్కు నిరాశ.. రీ-రిలీజ్లో ‘స్టాలిన్’ ఫ్లాప్..!
- అక్కడ ‘లియో’ రికార్డులు లేపేసిన ‘కూలీ’
- అందుకే ‘పెద్ది’లో ఆఫర్ వదులుకుందట !
- ఓటిటి సమీక్ష: ‘ప్రేమ ఎక్కడ నీ చిరునామా’ – తెలుగు లఘు చిత్రం ఈటీవీ విన్ లో
- ఊహించని పోస్టర్ తో ‘ఓజి’ నెక్స్ట్ సాంగ్ టైం వచ్చేసింది!