రామ్ చరణ్ కి కొత్త వ్యాపకం దొరికింది – “యాంగ్రీ బిర్ద్స్” ఆటను ఖాళి దొరికినపుడల్లా తన ఐపాడ్ లో ఆడుతూ గడుపుతున్నారు. ఈ విషయాన్ని తనే స్వయంగా ఈ ఆట మొదటగా 2009 లో వచ్చింది. 2010 ఈ ఆట బాగా ప్రాచుర్యం పొందింది. ప్రపంచం లో బాగా ప్రాచుర్యం పొందిన ఆటలలో ఇది ఒకటి. ప్రస్తుతం రామ్ చరణ్ తేజ రాచకా చిత్రీకరణ లో పాల్గొనున్నారు. దీని తరువాత వి.వి.వినాయక దర్శకత్వం లో చిత్రం మరియు వంశీ పైడిపల్లి చేస్తున్న”ఎవడు” చిత్రం లో నటించబోతున్నారు. 2012 లో రామ్ చరణ్ రెండు లేదా మూడు చిత్రాలతో రాబోతున్నారని వర్గాల సమాచారం.
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ‘కింగ్డమ్’ కొత్త సమస్య.. ప్రీమియర్ షోలకు కుదరట్లేదుగా..!
- బాబీతో చిరు నెక్స్ట్ చిత్రం మొదలయ్యేది అప్పుడేనా..?
- ‘వీరమల్లు’కి అసలు పరీక్ష.. నెగ్గే ఛాన్స్ ఉంది!
- ఇక్కడ ‘కూలీ’ ని మించి ‘వార్ 2’
- ‘కింగ్డమ్’ ముందు గట్టి టార్గెట్?
- ‘ఆంధ్ర కింగ్ తాలూకా’.. వారం రోజులపాటు చీకట్లోనే..!
- ‘ఉస్తాద్ భగత్ సింగ్’లో క్రేజీ క్లైమాక్స్ పూర్తి.. పవన్ లుక్ అదుర్స్
- రోలెక్స్ కి రౌడీ బాయ్ స్పెషల్ థాంక్స్!