దేవుడు చేసిన మనుషులు చిత్ర సంగీత విషయంలో రఘు కుంచె ఎటువంటి అవకాశాన్ని తీసుకోవదల్చుకోట్లేదు ఈ చిత్ర సంగీతాన్ని ఎలాగయినా భారీ విజయం సాధించేలా మలచాలని నిర్ణయించుకున్నట్టున్నారు.పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రవి తేజ,ఇలియానా మరియు ప్రకాశ్ రాజ్ లు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి రఘు కుంచె సంగీతం అందిస్తున్నారు ఈ చిత్రం కోసం ఈయన పలువురు ప్రముఖ గాయకులను ఈ చిత్రం కోసం పాడించారు. ఈ చిత్రంలో శ్రేయ ఘోషల్ పైన పాట అద్బుతంగా వచ్చిందని వినికిడి. రఘు కుంచె ఈ చిత్రానికి నేఫధ్య సంగీతం అందించడం కూడా మొదలు పెట్టారు. ఇదిలా ఉండగా ఈ చిత్రంలో మూడు పాటల చిత్రీకరణ కోసం రవి తేజ మరియు ఇలియానా ఇటలీ పయనమయ్యారు.ఈ చిత్ర ఆడియో జూన్ మొదటి వారం విడుదల కావచ్చు “దేవుడు చేసిన మనుషులు” చిత్రం జూలై లో విడుదల కానుంది.
దేవుడు చేసిన మనుషులు కోసం కష్టపడుతున్న రఘు కుంచె
దేవుడు చేసిన మనుషులు కోసం కష్టపడుతున్న రఘు కుంచె
Published on May 19, 2012 3:22 AM IST
సంబంధిత సమాచారం
- యూఎస్ మార్కెట్ లో 2 మిలియన్ దిశగా ‘మహావతార్ నరసింహ’
- ‘కూలీ’: ఒక్క తెలుగు వెర్షన్ లోనే ఇంత రాబట్టిందా?
- తారక్ నెక్స్ట్ బాలీవుడ్ ప్రాజెక్ట్ కి బ్రేక్?
- నైజాంలో ‘ఓజి’ కోసం ఓజి ప్రొడ్యూసర్!?
- గ్లోబల్ ఫినామినాగా మారుతున్న అల్లు అర్జున్, అట్లీ ప్రాజెక్ట్!
- బాలయ్య నెక్స్ట్ మూవీపై సాలిడ్ అప్డేట్..!
- సొంతగడ్డపై ‘కూలీ’ వెనుకంజ.. ఆ మార్క్ కష్టమే..?
- అల్లు అర్జున్ – అట్లీ సినిమా కోసం హాలీవుడ్ తోపు కంపెనీ.. ఇక ఇంటర్నేషనల్ స్థాయిలో AA22 మార్కెట్..!
- ఇంటర్వ్యూ : నిర్మాత రాజీవ్ రెడ్డి – ‘ఘాటి’లో అనుష్క ఇంటెన్స్ పర్ఫార్మెన్స్తో ఇరగదీశారు..!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- పోల్ : ఇండియా నుంచి అఫీషియల్గా ఆస్కార్కు వెళ్లిన సినిమా ఏది..?
- “రాజా సాబ్”కు ఇబ్బందులు.. నిజమేనా ?
- ‘సూర్య’ సినిమా కోసం భారీ సెట్ !
- ఓటిటి సమీక్ష: ‘ప్రేమ ఎక్కడ నీ చిరునామా’ – తెలుగు లఘు చిత్రం ఈటీవీ విన్ లో
- ‘ది రాజా సాబ్’ ఇంట్రో సాంగ్ పై మేకర్స్ మాస్ ప్రామిస్!
- ఎన్టీఆర్ ‘డ్రాగన్’ కోసం మరో ఇద్దరి పై కసరత్తులు !
- మెగా ఫ్యాన్స్కు నిరాశ.. రీ-రిలీజ్లో ‘స్టాలిన్’ ఫ్లాప్..!
- అక్కడ ‘లియో’ రికార్డులు లేపేసిన ‘కూలీ’