పూరి జగన్నాథ్ “బిజినెస్ మాన్” చిత్రాన్ని నర్సిపట్నం లో చూడబోతున్నారు. బ్యాంకాక్ నుండి వచ్చిన వెంటనే పూరి జగన్నాథ్ భాస్కర్ బట్ల మరియు బివీస్ రవి లతో కలిసి నర్సీపట్నం వెళ్ళారు. నర్సీపట్నం ప్రజలు పూరి తో కలిసి చిత్రాన్ని చూడటానికి చాల ఉత్సాహం చూపారు అని అంటున్నారు. ఈ ఉత్సాహం రేపు పూరి జగన్నాథ్ మరియు మహేష్ బాబు ల చిత్రం చూసేంత వరకు ఉంటుంది. ఈ చిత్రం తెలుగు చిత్ర పరిశ్రమ లో మొదటిసారిగా ప్రపంచవ్యాప్తంగా 2 వేల ధియేటర్ ల లో విడుదల చేస్తున్నారు. నర్సీపట్నం లో
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష: కింగ్డమ్ – పర్వాలేదనిపించే యాక్షన్ డ్రామా
- పోల్ : కింగ్డమ్ చిత్రం పై మీ అభిప్రాయం..?
- ‘కింగ్డమ్’ డే 1 వసూళ్ల ప్రిడిక్షన్ ఎంతంటే?
- ఫోటో మూమెంట్ : రాజాసాబ్ సెట్స్లో దర్శకుడు మారుతితో ప్రభాస్ కూల్ లుక్
- ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన ‘తమ్ముడు’
- 24 గంటల్లో భారీ బుకింగ్స్ తో ‘కింగ్డమ్’
- OG ఫస్ట్ బ్లాస్ట్కు డేట్ ఫిక్స్.. ఫైర్ స్టోర్మ్ వచ్చేస్తుంది..!
- బాలయ్య, క్రిష్ ప్రాజెక్ట్ పై ఇంట్రెస్టింగ్ టాక్!