మరో రెండు గంటల్లో ఆడియో విడుదల చేసుకోబోతున్న చిత్రం “గబ్బర్ సింగ్” ఈ చిత్రానికి ఇప్పటికే పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు.ప్రొద్దున నుండి నితిన్,నవదీప్ లాంటి హీరోలు ఈ చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. తాజాగా “దేవుడు చేసిన మనుషులు” చిత్ర బృందం పూరి జగన్నాథ్,ప్రకాష్ రాజ్,రవి తేజ మరియు సుబ్బరాజు లు ఈ చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. “నేను కూడా అక్కడ ఆడియో విడుదల వేడుకలో పాల్గొనాల్సింది కాని “దేవుడు చేసిన మనుషులు” చిత్రం లో కొన్ని ముఖ్యమయిన సన్నివేశాలు తీయాల్సి ఉండి రాలేకపోతున్న నేను ఇంతకముందే పాటలు విన్నాను హరీష్ శంకర్ తన ఖాతాలో విజయాని జమ చేసుకున్నట్టే” అని పూరి జగన్నాథ్ అన్నారు. ” గబ్బర్ సింగ్ భారీ విజయం సాదించాలని గణేష్ బాబు ఈ చిత్రంతో మెగా ప్రొడ్యూసర్ అవ్వాలని ” రవి తేజ అన్నారు.
“గబ్బర్ సింగ్” చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపిన పూరి జగన్నాథ్,రవితేజ
“గబ్బర్ సింగ్” చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపిన పూరి జగన్నాథ్,రవితేజ
Published on Apr 15, 2012 5:55 PM IST
సంబంధిత సమాచారం
- ‘బాలయ్య’ నుంచి మరో మరో వినూత్న కథ ?
- ‘రాజా సాబ్’ను ముగించే పనిలో ప్రభాస్.. షూటింగ్లో డార్లింగ్ బిజీ!
- మరో నెల రోజులు మాత్రమే.. ‘ఓజి’ ఫైర్ స్టోర్మ్కు అన్నీ లాక్..!
- పోల్ : ఇండియా నుంచి అఫీషియల్గా ఆస్కార్కు వెళ్లిన సినిమా ఏది..?
- ఓటీటీలో ‘కింగ్డమ్’ రూల్ చేసేందుకు రెడీ అయిన విజయ్ దేవరకొండ..!
- ‘బన్నీ – అట్లీ’ సినిమాలో బ్రదర్ సెంట్ మెంట్ !
- స్పాన్సర్ లేకుండా ఆసియా కప్: డ్రీమ్11తో బీసీసీఐ మూడు సంవత్సరాల ఒప్పందం మధ్యలో రద్దు
- విషాదం: ప్రముఖ నటుడు మృతి
- లాంగ్ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్న ‘పూరి’ ?
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- “రాజా సాబ్”కు ఇబ్బందులు.. నిజమేనా ?
- ‘సూర్య’ సినిమా కోసం భారీ సెట్ !
- ‘ది రాజా సాబ్’ ఇంట్రో సాంగ్ పై మేకర్స్ మాస్ ప్రామిస్!
- మెగా ఫ్యాన్స్కు నిరాశ.. రీ-రిలీజ్లో ‘స్టాలిన్’ ఫ్లాప్..!
- అక్కడ ‘లియో’ రికార్డులు లేపేసిన ‘కూలీ’
- అందుకే ‘పెద్ది’లో ఆఫర్ వదులుకుందట !
- ఓటిటి సమీక్ష: ‘ప్రేమ ఎక్కడ నీ చిరునామా’ – తెలుగు లఘు చిత్రం ఈటీవీ విన్ లో
- ఊహించని పోస్టర్ తో ‘ఓజి’ నెక్స్ట్ సాంగ్ టైం వచ్చేసింది!