పాయల్ ఘోష్, చివరగా ఊసరవెల్లి లో కనిపించిన ఈ తార ఐ.సి.యు లో చేరింది ఒక ప్రముఖ పత్రిక ప్రచురించిన కథనం ప్రకారం ఈ భామ పంటి నొప్పి కోసం పెయిన్ కిల్లర్ టాబ్లెట్స్ ఉత్త కడుపులో వేసుకుంది అలానే జిమ్ కి వెళ్ళింది అక్కడ సృహ తప్పిపోయింది దాదాపు చచ్చిపోయే పరిస్థితికి చేరుకుంది వెంటనే ఆసుపత్రి లో చేర్చారు ప్రస్తుతం తను కోలుకుంటుంది. చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వం లో వచ్చిన “ప్రయాణం” చిత్రం ఈ భామ కి మొదటి చిత్రం.
ఐ.సి.యు లో చేరిన పాయల్ ఘోష్
ఐ.సి.యు లో చేరిన పాయల్ ఘోష్
Published on Jan 15, 2012 12:16 PM IST
సంబంధిత సమాచారం
- ప్రమోషన్స్ ముమ్మరం చేసిన శ్రీలీల !
- ‘మాస్ జాతర’ ప్రీరిలీజ్ ఈవెంట్ కి చీప్ గెస్ట్ ఫిక్స్ !
- అప్పట్లో నన్ను ఐరన్లెగ్ అనేవారు – రమ్యకృష్ణ
- కమల్ పై శ్రుతి హాసన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ !
- డ్రాగన్ కోసం ఉత్తర ఆఫ్రికాలో ఎన్టీఆర్ యాక్షన్ !
- మృణాల్ పై కీలక సీక్వెన్స్ షూట్ చేస్తున్న అట్లీ ?
- ఆ సినిమా వెయ్యి కోట్ల క్లబ్ లో చేరుతుందా ?
- హిట్ కలయికను కలుపుతున్న త్రివిక్రమ్ ?
- చిరంజీవి సినిమాలో ‘ఖైదీ’ హీరో?
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ముందస్తు బుకింగ్ లో అదరగొట్టిన ‘బాహుబలి ది ఎపిక్’ !
- ఓటీటీ లోకి వచ్చాక “ఓజి” కి ఊహించని రెస్పాన్స్!
- చిరంజీవి సినిమాలో ‘ఖైదీ’ హీరో?
- పట్టాలెక్కేందుకు ‘స్పిరిట్’ రెడి!
- మరో స్పెషల్ సాంగ్ లో పూజాహెగ్డే ?
- ఆ సినిమా వెయ్యి కోట్ల క్లబ్ లో చేరుతుందా ?
- ఫౌజీ పై ఇంట్రెస్టింగ్ బజ్.. నిజమైతే ఫ్యాన్స్కు డబుల్ ట్రీట్ ఖాయం!
- ‘శంకర వరప్రసాద్ గారు’తో మెగాస్టార్ ఆ ఫీట్ కొడతారా..?


