యంగ్ టైగర్ ఎన్టీయార్ “దమ్ము” చిత్రానికి కాను కర్ణాటక మార్కెట్ ని లక్ష్యంగా చేసుకున్నారు. ఈ చిత్రం కర్ణాటక లో మాత్రమే 150 స్క్రీన్స్ మీద విడుదల కానుంది. ఇన్ని తెరల మీద విడుదలవుతున్న తొలి తెలుగు చిత్రం ఇదే. కర్ణాటక లో తెలుగు చిత్ర ఆదిపత్యానికి ఇది మరో సానుకూల సంజ్ఞ. ఏప్రిల్ 27 న విడుదల కానున్న ఈ చిత్రానికి బోయపాటి శ్రీను దర్శకత్వం వహించారు. ఈ చిత్రం విడుదలయిన వారం వరకు అక్కడ ఎటువంటి పెద్ద చిత్రాలు విడుదల కావట్లేదు. కీరవాణి సంగీతం అందించగా ఏ.వల్లభ నిర్మించారు. త్రిష మరియు కార్తీక లు ప్రధాన పాత్రలు పోషించారు.
“దమ్ము” చిత్రంతో కర్ణాటకను లక్ష్యం చేసుకున్న ఎన్టీయార్
“దమ్ము” చిత్రంతో కర్ణాటకను లక్ష్యం చేసుకున్న ఎన్టీయార్
Published on Apr 23, 2012 10:40 PM IST
సంబంధిత సమాచారం
- అందుకే ‘పెద్ది’లో ఆఫర్ వదులుకుందట !
- ‘ఓజి’తో అకిరా గ్రాండ్ డెబ్యూ? నిజమేనా?
- అక్కడ మార్కెట్ లో ‘కూలీ’ రికార్డు వసూళ్లతో హిస్టరీ!
- ‘కూలీ’ తర్వాత తమిళ్ ఆడియెన్స్ లో నాగ్ రీచ్ పెరిగిందా!?
- ట్రైలర్ టాక్: యాక్షన్ ప్యాకెడ్ గా ‘మదరాశి’.. మురుగదాస్ కంబ్యాక్ గ్యారెంటీనా?
- ఫోటో మూమెంట్: సీఎం చంద్రబాబుకి 1 కోటి చెక్కు అందించిన మెగాస్టార్.. కారణమిదే
- ‘ది రాజా సాబ్’ ఇంట్రో సాంగ్ పై మేకర్స్ మాస్ ప్రామిస్!
- బాలయ్యకి అరుదైన గౌరవం!
- ఊహించని పోస్టర్ తో ‘ఓజి’ నెక్స్ట్ సాంగ్ టైం వచ్చేసింది!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష: ‘పరదా’ – కాన్సెప్ట్ బాగున్నా కథనం బెటర్ గా ఉండాల్సింది
- సమీక్ష : మేఘాలు చెప్పిన ప్రేమకథ – అంతగా ఆకట్టుకోని రొమాంటిక్ డ్రామా
- ‘ఓజి’ నెక్స్ట్ సాంగ్ రిలీజ్ డేట్ లాక్!?
- మిరాయ్ తర్వాత మరోసారి.. తేజ సజ్జా అస్సలు తగ్గడం లేదుగా…!
- ‘సూర్య’ సినిమా కోసం భారీ సెట్ !
- “రాజా సాబ్”కు ఇబ్బందులు.. నిజమేనా ?
- టాక్.. ‘అఖండ 2’ పై క్లారిటీ ఆరోజున?
- ‘ది రాజా సాబ్’ ఇంట్రో సాంగ్ పై మేకర్స్ మాస్ ప్రామిస్!