ఎన్ .టి .ఆర్ మరియు శ్రీను వైట్ల లు కలిసి చేస్తున్న చిత్రం ఫిబ్రవరి 2 న ముహూర్తం పెట్టకొనున్నట్టు గతం లో సమాచారం కాని తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం మార్చి 18 వ తేది ముహూర్తం ఖరారు అయ్యింది. ఈ చిత్రానికి “యాక్షన్” అనే పేరు ని అనుకుంటున్నారు శీర్షిక “విత్ ఎంటర్ టైన్మెంట్” గా ఉండవచ్చు. ప్రస్తుతం ఎన్.టి.ఆర్ పూర్తిగా దమ్ము చిత్రం మీదే శ్రద్ద చూపిస్తున్నారు కావున ఈ చిత్రం ముహూర్తం ఆలస్యం అయ్యింది. ఈ చిత్రం లో కాజల్ అగర్వాల్ కథానాయికగా చేస్తుండగా తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు గోపీమోహన్ మరియు కోన వెంకట్ లు ఈ చిత్రానికి కథ మాటలు అందిస్తుండగా పరమేశ్వర ఆర్ట్స్ బ్యానర్ మీద గణేష్ బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
మార్చి 18 న ముహూర్తం పెట్టుకోనున్న ఎన్.టి.ఆర్-శ్రీను వైట్ల చిత్రం
మార్చి 18 న ముహూర్తం పెట్టుకోనున్న ఎన్.టి.ఆర్-శ్రీను వైట్ల చిత్రం
Published on Jan 19, 2012 7:41 PM IST
సంబంధిత సమాచారం
- విశ్వంభర రిలీజ్ డేట్పై కొత్త వార్త.. ఇదైనా ఫైనల్ అవుతుందా..?
- ‘వార్ 2’ పై ఎన్టీఆర్ మౌనం వీడేనా..?
- కన్ఫ్యూజ్ చేస్తున్న ‘మాస్ జాతర’ రిలీజ్.. ఆందోళనలో ఫ్యాన్స్!
- ‘అఖండ 2’ ఓటీటీ రైట్స్ కోసం సాలిడ్ పోటీ.. మామూలుగా లేదట..!
- ఆ హీరో సినిమా మళ్లీ వాయిదా పడుతోందా..?
- లోకేష్ కనగరాజ్ మరో మిస్టేక్ చేస్తున్నాడా?
- ‘పెద్ది’ నుంచి రెండో ట్రీట్ కి సిద్ధమా?
- నైజాంలో వర్కింగ్ డేకి కూలీ, వార్ 2 ఇక్కట్లు!
- మెగా 157 టైటిల్ లాంచ్కు డేట్, టైమ్ ఫిక్స్..!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ఓటిటి సమీక్ష: ‘దొరకు సెల్ ఫోన్ వచ్చింది’ – తెలుగు లఘు చిత్రం ఈటీవీ విన్ లో
- ‘కూలీ’కి పేరిట అక్కడ సరికొత్త రికార్డ్ !
- ‘చిరు’ చేయలేదనే చరణ్ తో చేయించా – రాజమౌళి
- 8 వసంతాలు తర్వాత ప్రభాస్, అనుష్క ట్రీట్!?
- పోల్ : ఒక సినిమాలో జంటగా, మరో చిత్రంలో తోబుట్టువులుగా — ఆ నటీనటులను ఊహించండి!
- ‘మదరాసి’ ఫస్ట్ హీరో అతను అంటున్న మురుగదాస్!
- ‘వార్ 2’ 4వ రోజు హిందీ కలెక్షన్స్ ఇవే !
- కూలీ సెన్సేషన్.. 4 రోజుల్లోనే 400 కోట్ల వసూళ్లు..!