మాస్ మహారాజ రవితేజ నటించిన యాక్షన్ ఎంటర్ టైనర్ “నిప్పు” గత శుక్రవారం విడుదల అయ్యింది. ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర పరవాలేదనిపిస్తుంది. తూర్పు గోదావరి జిల్లలో ఈ చిత్రం నలుగు రోజులు గాను 35 లక్షలు వసూలు చేసింది. మొత్తం మీద ఈ చిత్రం తూర్పు గోదావరి జిల్లలో 70-80 లక్షల వరకు వసూలు చేసే అవకాశముంది. మాకు తెలిసిన ప్రదేశాలనుండి వసూళ్ళ గురించి ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉంటాం. దీక్ష సెత్ కథానాయికగా నటించిన ఈ చిత్రానికి గుణ శేకర్ దర్శకత్వం వహించగా వై వి ఎస్ చౌదరి బొమ్మరిల్లు బ్యానర్ మీద నిర్మించారు.
నిప్పు తూర్పు గోదావరి జిల్లా వసూళ్లు
నిప్పు తూర్పు గోదావరి జిల్లా వసూళ్లు
Published on Feb 21, 2012 9:12 PM IST
సంబంధిత సమాచారం
- శేష్, మృణాల్ ‘డెకాయిట్’ కి ఫైనల్ గా రిలీజ్ డేట్!
- ఓటీటీ డేట్ ఫిక్స్ చేసుకున్న అవైటెడ్ ఫ్యామిలీ మ్యాన్ 3.!
- ఓజి విలన్ ఇమ్రాన్ హష్మి షాకింగ్ స్టేట్మెంట్ వైరల్!
- ‘పెద్ది’ పనుల్లో సుకుమార్ కూడా?
- ‘ఉప్పెన’ తర్వాత ఆ ఫీట్ ‘డ్యూడ్’ తోనే!
- పోల్ : మాస్ జాతర వర్సెస్ బాహుబలి ది ఎపిక్ లలో ఈ వీకెండ్ కి మీ ఛాయిస్ ఏది?
- ‘అఖండ 2’ ఫస్ట్ సింగిల్ పై లేటెస్ట్ బజ్!
- “ఓజి” ఓఎస్టీ పై థమన్ క్రేజీ అప్డేట్!
- ట్రైలర్ తర్వాత ‘మాస్ జాతర’పై మరింత హైప్!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ట్రైలర్ టాక్ : ‘మాస్ జాతర’తో ఊరమాస్ ట్రీట్ ఇచ్చిన మాస్ రాజా..!
- అఫీషియల్ : కాంతార చాప్టర్ 1 ఓటీటీ డేట్ ఫిక్స్..!
- థియేటర్/ఓటీటీ’ : ఈ వీక్ బాక్సాఫీస్ చిత్రాలివే, ఓటీటీ క్రేజీ సిరీస్ లు ఇవే !
- ‘డెకాయిట్’ కొత్త రిలీజ్ డేట్ వచ్చేస్తోంది..!
- చిరంజీవి సినిమాలో ‘ఖైదీ’ హీరో?
- ప్రమోషన్స్ ముమ్మరం చేసిన శ్రీలీల !
- ఆ సినిమా వెయ్యి కోట్ల క్లబ్ లో చేరుతుందా ?
- ‘మాస్ జాతర’ ప్రీరిలీజ్ ఈవెంట్ కి చీప్ గెస్ట్ ఫిక్స్ !


