మాస్ మహారాజ రవితేజ నటించిన యాక్షన్ ఎంటర్ టైనర్ “నిప్పు” గత శుక్రవారం విడుదల అయ్యింది. ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర పరవాలేదనిపిస్తుంది. తూర్పు గోదావరి జిల్లలో ఈ చిత్రం నలుగు రోజులు గాను 35 లక్షలు వసూలు చేసింది. మొత్తం మీద ఈ చిత్రం తూర్పు గోదావరి జిల్లలో 70-80 లక్షల వరకు వసూలు చేసే అవకాశముంది. మాకు తెలిసిన ప్రదేశాలనుండి వసూళ్ళ గురించి ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉంటాం. దీక్ష సెత్ కథానాయికగా నటించిన ఈ చిత్రానికి గుణ శేకర్ దర్శకత్వం వహించగా వై వి ఎస్ చౌదరి బొమ్మరిల్లు బ్యానర్ మీద నిర్మించారు.
నిప్పు తూర్పు గోదావరి జిల్లా వసూళ్లు
నిప్పు తూర్పు గోదావరి జిల్లా వసూళ్లు
Published on Feb 21, 2012 9:12 PM IST
సంబంధిత సమాచారం
- ‘కూలీ’ని ఖూనీ చేసింది ఆయనేనా..?
- తోపు హీరోలతో బిజీగా ఉన్న ఏకైక హీరోయిన్..!
- పాజిటివ్ రెస్పాన్స్తో దూసుకుపోతున్న ఘాటి ‘దస్సోర’ సాంగ్
- బాక్సాఫీస్ దగ్గర ఢమాల్.. ఓటీటీలో వీరమల్లు తుఫాన్..!
- టీమ్ ఇండియా వైస్ కెప్టెన్సీ మార్పుతో సంజు శాంసన్కు కొత్త పోటీ – గిల్, పంత్, అక్షర్ మధ్య ఆసక్తికర సమీకరణాలు
- గుండెల్ని హత్తుకునేలా ‘కన్యాకుమారి’ ట్రైలర్
- ‘విశ్వంభర’ రిలీజ్ డేట్పై అఫీషియల్ ప్రకటన.. ఎప్పుడంటే..?
- అడివి శేష్ ‘డకాయిట్’కు భారీ పోటీ తప్పదా..?
- ఈ ఓటీటీ ప్లాట్ఫామ్కే ‘పరదా’ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్..!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- 8 వసంతాలు తర్వాత ప్రభాస్, అనుష్క ట్రీట్!?
- నైజాంలో వర్కింగ్ డేకి కూలీ, వార్ 2 ఇక్కట్లు!
- పోల్ : ఒక సినిమాలో జంటగా, మరో చిత్రంలో తోబుట్టువులుగా — ఆ నటీనటులను ఊహించండి!
- సర్ప్రైజ్.. ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘హరిహర వీరమల్లు’
- ఈ ఒక్క భాష తప్ప మిగతా వాటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన ‘హరిహర వీరమల్లు’
- ‘మదరాసి’ ఫస్ట్ హీరో అతను అంటున్న మురుగదాస్!
- అఫీషియల్ : రూ.300 కోట్లు దాటిన ‘వార్ 2’ వరల్డ్వైడ్ కలెక్షన్స్..!
- ఆ హీరో సినిమా మళ్లీ వాయిదా పడుతోందా..?