గత కొంత కాలంగా మధు శాలిని తెలుగు చిత్రాలలో కనిపించలేదు.కాని మిగిలిన పరిశ్రమలలో ఈ భామకు మంచి అవకాశాలు వస్తున్నాయి. గత సంవత్సరం ఈ భామ బాల దర్శకత్వంలో అవన్-ఇవన్ (వాడు-వీడు) చిత్రంలో ప్రధాన పాత్ర్రలో నటించింది. తరువాత రామ్ గోపాల్ వర్మ “డిపార్టుమెంటు” చిత్రంలో గ్యాంగ్ స్టర్ పాత్ర దక్కించుకుంది. ఈ పాత్ర కోసం తనను తాను మలుచుకున్న తీరు అందరిని ఆశ్చర్యపరిచింది. తాజా సమాచారం ప్రకారం ఈ భామ తన రెండవ హిందీ చిత్రం ఒప్పుకున్నట్టు తెలుస్తుంది. రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించ బోతున్న చిత్రం భూత్-2 చిత్రంలో మధు శాలిని ప్రధాన పాత్ర చేయ్యబోతున్నట్టు సమాచారం. ఇప్పటికే చిత్రీకరణ మొదలు పెట్టుకున్న ఈ చిత్రం గురించి మరిన్ని విశేషాలు త్వరలో వెల్లడిస్తారు. ఇది కాకుండా శంకర్ మార్తాండ్ రాబోతున్న చిత్రం “పొగ” లో ఒక ప్రధాన పాత్రలో కనిపించబోతున్నారు.
భూత్-2 లో మధు శాలిని?
భూత్-2 లో మధు శాలిని?
Published on Apr 20, 2012 4:25 PM IST
సంబంధిత సమాచారం
- అందుకే ‘పెద్ది’లో ఆఫర్ వదులుకుందట !
- ‘ఓజి’తో అకిరా గ్రాండ్ డెబ్యూ? నిజమేనా?
- అక్కడ మార్కెట్ లో ‘కూలీ’ రికార్డు వసూళ్లతో హిస్టరీ!
- ‘కూలీ’ తర్వాత తమిళ్ ఆడియెన్స్ లో నాగ్ రీచ్ పెరిగిందా!?
- ట్రైలర్ టాక్: యాక్షన్ ప్యాకెడ్ గా ‘మదరాశి’.. మురుగదాస్ కంబ్యాక్ గ్యారెంటీనా?
- ఫోటో మూమెంట్: సీఎం చంద్రబాబుకి 1 కోటి చెక్కు అందించిన మెగాస్టార్.. కారణమిదే
- ‘ది రాజా సాబ్’ ఇంట్రో సాంగ్ పై మేకర్స్ మాస్ ప్రామిస్!
- బాలయ్యకి అరుదైన గౌరవం!
- ఊహించని పోస్టర్ తో ‘ఓజి’ నెక్స్ట్ సాంగ్ టైం వచ్చేసింది!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష: ‘పరదా’ – కాన్సెప్ట్ బాగున్నా కథనం బెటర్ గా ఉండాల్సింది
- సమీక్ష : మేఘాలు చెప్పిన ప్రేమకథ – అంతగా ఆకట్టుకోని రొమాంటిక్ డ్రామా
- ‘ఓజి’ నెక్స్ట్ సాంగ్ రిలీజ్ డేట్ లాక్!?
- మిరాయ్ తర్వాత మరోసారి.. తేజ సజ్జా అస్సలు తగ్గడం లేదుగా…!
- ‘సూర్య’ సినిమా కోసం భారీ సెట్ !
- “రాజా సాబ్”కు ఇబ్బందులు.. నిజమేనా ?
- టాక్.. ‘అఖండ 2’ పై క్లారిటీ ఆరోజున?
- ‘ది రాజా సాబ్’ ఇంట్రో సాంగ్ పై మేకర్స్ మాస్ ప్రామిస్!