రానా మరియు నయనతారలు ప్రధాన పాత్రలలో నటిస్తున్న చిత్రం “కృష్ణం వందే జగద్గురుం” రెండవ షెడ్యూల్ ఈరోజు హైదరాబాద్ లో మొదలయ్యింది గత కొన్ని రోజులుగా రానా “డిపార్ట్ మెంట్” చిత్ర ప్రచారం రానా పాల్గొన్నారు. ఆ చిత్రం విడుదలయిన కారణంగా తెలుగులో తరువాతి చిత్ర చిత్రీకరణలో పాల్గొంటున్నారు.”ఇప్పుడే మొదటి రోజు చిత్రీకరణ పూర్తి చేసుకున్నాను. మార్షల్ ఆర్ట్స్ శిక్షణ తీసుకుంటున్నాను ” అని రానా తన ట్విట్టర్ లో చెప్పారు. ఈ చిత్రం రానా కెరీర్ లో తొలి యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఉండబోతుంది క్రిష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సాయి బాబా జాగర్లమూడి నిర్మిస్తున్నారు ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు, ఈ చిత్రం ఈ ఏడాదే విడుదల కానుంది.
రెండవ షెడ్యూల్ మొదలు పెట్టుకున్న కృష్ణం వందే జగద్గురు
రెండవ షెడ్యూల్ మొదలు పెట్టుకున్న కృష్ణం వందే జగద్గురు
Published on May 22, 2012 2:33 AM IST
సంబంధిత సమాచారం
- యూఎస్ మార్కెట్ లో 2 మిలియన్ దిశగా ‘మహావతార్ నరసింహ’
- ‘కూలీ’: ఒక్క తెలుగు వెర్షన్ లోనే ఇంత రాబట్టిందా?
- తారక్ నెక్స్ట్ బాలీవుడ్ ప్రాజెక్ట్ కి బ్రేక్?
- నైజాంలో ‘ఓజి’ కోసం ఓజి ప్రొడ్యూసర్!?
- గ్లోబల్ ఫినామినాగా మారుతున్న అల్లు అర్జున్, అట్లీ ప్రాజెక్ట్!
- బాలయ్య నెక్స్ట్ మూవీపై సాలిడ్ అప్డేట్..!
- సొంతగడ్డపై ‘కూలీ’ వెనుకంజ.. ఆ మార్క్ కష్టమే..?
- అల్లు అర్జున్ – అట్లీ సినిమా కోసం హాలీవుడ్ తోపు కంపెనీ.. ఇక ఇంటర్నేషనల్ స్థాయిలో AA22 మార్కెట్..!
- ఇంటర్వ్యూ : నిర్మాత రాజీవ్ రెడ్డి – ‘ఘాటి’లో అనుష్క ఇంటెన్స్ పర్ఫార్మెన్స్తో ఇరగదీశారు..!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- పోల్ : ఇండియా నుంచి అఫీషియల్గా ఆస్కార్కు వెళ్లిన సినిమా ఏది..?
- “రాజా సాబ్”కు ఇబ్బందులు.. నిజమేనా ?
- ‘సూర్య’ సినిమా కోసం భారీ సెట్ !
- ఓటిటి సమీక్ష: ‘ప్రేమ ఎక్కడ నీ చిరునామా’ – తెలుగు లఘు చిత్రం ఈటీవీ విన్ లో
- ‘ది రాజా సాబ్’ ఇంట్రో సాంగ్ పై మేకర్స్ మాస్ ప్రామిస్!
- ఎన్టీఆర్ ‘డ్రాగన్’ కోసం మరో ఇద్దరి పై కసరత్తులు !
- మెగా ఫ్యాన్స్కు నిరాశ.. రీ-రిలీజ్లో ‘స్టాలిన్’ ఫ్లాప్..!
- అక్కడ ‘లియో’ రికార్డులు లేపేసిన ‘కూలీ’