లక్ష్మి మంచు నూతన చిత్రం “గుండెల్లో గోదారి” జనవరి 1 న రాజమండ్రి లో మొదలయ్యింది. ఆది పినిసెట్టి, లక్ష్మి మంచు ,తాప్సీ మరియు సందీప్ కిషన్ ఈ చిత్రం లో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.ఈ చిత్రం లో నటనతో కూడిన ప్రేమకథ ఉంటుంది 1986 లో వచ్చిన వరదల ఆధారంగా తీస్తున్న చిత్రం లో చాలా భాగం తూర్పు మరియు పశ్చిమ గోదారి జిల్లాల లో ఉంటుంది. కుమార్ నాగేంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి పళణి ఛాయాగ్రాహకుడిగా చేస్తున్నారు. ఇళయరాజా సంగీతం అందిస్తున్నారు. జనవరి 7 న మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకోనుంది ఈ సంవత్సరం మే లో ఈ చిత్రం విడుదల కావచ్చు.
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ఓటిటి సమీక్ష: ‘మేమిద్దరం’ – తెలుగు లఘు చిత్రం ఈటీవీ విన్ లో ప్రసారం
- ‘ది రాజా సాబ్’ నుంచి భయపెడుతున్న సంజయ్ దత్ పోస్టర్
- క్రేజీ క్లిక్స్: పూరీని బిగించేసిన డార్లింగ్.. పిక్స్ వైరల్
- ఇక్కడ ‘కూలీ’ ని మించి ‘వార్ 2’
- ‘ఉస్తాద్ భగత్ సింగ్’లో క్రేజీ క్లైమాక్స్ పూర్తి.. పవన్ లుక్ అదుర్స్
- రోలెక్స్ కి రౌడీ బాయ్ స్పెషల్ థాంక్స్!
- కింగ్డమ్: యూఎస్ లో ముందుగానే ప్రీమియర్ షోలు.. ఎన్ని గంటల నుంచి?
- బుకింగ్స్ లో దుమ్ము లేపిన ‘కింగ్డమ్’