దిల్ రాజు తెలుగు చిత్ర పరిశ్రమ లో దశాబ్దాల తరువాత నిజమయిన మల్టీ స్టారర్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం లో సమంత చేస్తుంది అని చెప్పి అన్ని పుకార్లకు తెరదించారు. గతం లో డేట్స్ కుదరక సమంత ఈ చిత్రం నుండి తప్పుకున్నది అని పుకారు నడిచింది. ఈ చిత్రం లో విక్టరీ వెంకటేష్ మరియు ప్రిన్స్ మహేష్ బాబు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. సమంత మహేష్ కి జోడీగా నటిస్తుండగా అమలా పాల్ వెంకటేష్ కి మరదలి పాత్రలో నటిస్తుంది. ఈ చిత్రం కుటుంబ కథా చిత్రం ఇందులో మహేష్ బాబు వెంకటేష్ లు అన్నదమ్ములు గ నటిస్తున్నారు. ప్రకాష్ రాజ్ తండ్రి పాత్రలో కనిపిస్తున్నారు. ఈ చిత్రానికి శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తుండగా మిక్కి.జే.మేయర్ సంగీతం అందిస్తున్నారు ఈ చిత్రం జనవరి 18 నుండి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది.
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష: ‘మహావతార నరసింహ’ – ఇంప్రెస్ చేసే డివోషనల్ యాక్షన్ డ్రామా
- సమీక్ష : తలైవన్ తలైవీ – కొన్నిచోట్ల మెప్పించే ఫ్యామిలీ డ్రామా
- ‘పెద్ది’ ఫస్ట్ సింగిల్ డేట్ లాకయ్యిందా?
- ఓటిటి సమీక్ష: ‘మండల మర్డర్స్’ – తెలుగు డబ్ సూపర్ నాచురల్ థ్రిల్లర్ సిరీస్ నెట్ ఫ్లిక్స్ లో
- 24 గంటల్లో 10వేలకు పైగా.. కింగ్డమ్ క్రేజ్ మామూలుగా లేదుగా..!
- ‘కింగ్డమ్’లో ఆ సర్ప్రైజింగ్ రోల్ కూడా అతడేనా?
- ‘మహావతారా నరసింహ’ కి సాలిడ్ రెస్పాన్స్!
- ‘వీరమల్లు’ టికెట్ ధరలు తగ్గింపు.. ఎప్పటినుంచి అంటే!