కే.ఎస్.రామారావు తెలుగు చిత్ర పరిశ్రమలో చెప్పుకోదగ్గ నిర్మాతల్లో ఒకరు. క్రియేటివ్ కమ్మర్శియల్స్ బ్యానర్ మీద ఈయన చాలా విజయవంతమయిన చిత్రాలను నిర్మించారు. ఇదే బ్యానర్ ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీయార్ “దమ్ము” చిత్రాన్ని నిర్మిస్తుంది. ఈ చిత్రం గురించి ఈ ప్రముఖ నిర్మాత ధీమా వ్యక్తం చేసారు ” దమ్ము చిత్రం చాలా బాగా వచ్చింది ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయం సాదిస్తుందన్న నమ్మకం నాకుంది. కుటుంభ సమేతంగా చూడగలిగిన చిత్రం ఇది. ఎన్టీయార్ అభిమానులతో పాటు ఫ్యామిలీ ప్రేక్షకులను కూడా ఈ చిత్రం ఆకట్టుకుంటుంది.” అని అన్నారు.ప్రస్తుతం నిర్మాణేతర కార్యక్రమాలు చ్జరుపుకుంటున్న ఈ చిత్రం ఏప్రిల్ 27న భారీ విడుదల కానుంది. త్రిష మరియు కర్తీకలు కథానాయికలుగా నటించిన ఈ చిత్రానికి బోయపాటి శ్రీను దర్శకత్వం వహించగా ఎం ఎం కీరవాణి సంగీతం అందించారు.
“దమ్ము” పూర్తి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ : కే ఎస్ రామారావు
“దమ్ము” పూర్తి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ : కే ఎస్ రామారావు
Published on Apr 10, 2012 8:21 PM IST
సంబంధిత సమాచారం
- లాంగ్ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్న ‘పూరి’ ?
- పవన్ ‘ఓజీ’ ప్యాచ్ వర్క్ పై క్లారిటీ !
- అఖిల్ ‘లెనిన్’ కోసం స్టార్ హీరోయిన్ ?
- ఎన్టీఆర్ ‘డ్రాగన్’ కోసం మరో ఇద్దరి పై కసరత్తులు !
- ఓటిటి సమీక్ష: ‘ప్రేమ ఎక్కడ నీ చిరునామా’ – తెలుగు లఘు చిత్రం ఈటీవీ విన్ లో
- ‘బన్నీ’ కెరీర్ లోనే హైలైట్ సీక్వెన్స్ అట !
- అందుకే ‘పెద్ది’లో ఆఫర్ వదులుకుందట !
- ‘ఓజి’తో అకిరా గ్రాండ్ డెబ్యూ? నిజమేనా?
- అక్కడ మార్కెట్ లో ‘కూలీ’ రికార్డు వసూళ్లతో హిస్టరీ!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- “రాజా సాబ్”కు ఇబ్బందులు.. నిజమేనా ?
- ‘సూర్య’ సినిమా కోసం భారీ సెట్ !
- ‘ది రాజా సాబ్’ ఇంట్రో సాంగ్ పై మేకర్స్ మాస్ ప్రామిస్!
- మెగా ఫ్యాన్స్కు నిరాశ.. రీ-రిలీజ్లో ‘స్టాలిన్’ ఫ్లాప్..!
- అక్కడ ‘లియో’ రికార్డులు లేపేసిన ‘కూలీ’
- అందుకే ‘పెద్ది’లో ఆఫర్ వదులుకుందట !
- ఓటిటి సమీక్ష: ‘ప్రేమ ఎక్కడ నీ చిరునామా’ – తెలుగు లఘు చిత్రం ఈటీవీ విన్ లో
- ఊహించని పోస్టర్ తో ‘ఓజి’ నెక్స్ట్ సాంగ్ టైం వచ్చేసింది!