“వేట్టై” చిత్ర తెలుగు విడుదల హక్కులను బెల్లంకొండ సురేష్ 2011 లో “కాంచన” మరియు “కందిరీగ” వంటి విజయాలతో ఉన్న బెల్లంకొండ సురేష్ఇప్పుడు లింగుస్వామి దర్శకత్వం వహించిన ఈ చిత్రం లో ఆర్య,మాధవన్,సమీర రెడ్డి మరియు అమలా పాల్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రాన్ని సొంతం చేసుకున్నారు.. ఈ చిత్రం మీద భారి అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలయిన ప్రచార చిత్రాలలో అమలా పాల్ మరియు సమీర రెడ్డి లు ఆకట్టుకుంటున్నారు. ఈ చిత్రం లో ఒకానొక సన్నివేశం కోసం సమీర రెడ్డి గాయపడింది. తెలుగు హక్కులు మంచి ధర పలికింది అని వర్గాలు తెలుపుతున్నాయి. బెల్లంకొండ సురేష్ నిర్మాణం లో “బాడీ గార్డ్” విడుదలకు సిద్దమయ్యింది.
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ‘కింగ్డమ్’ కొత్త సమస్య.. ప్రీమియర్ షోలకు కుదరట్లేదుగా..!
- బాబీతో చిరు నెక్స్ట్ చిత్రం మొదలయ్యేది అప్పుడేనా..?
- ‘వీరమల్లు’కి అసలు పరీక్ష.. నెగ్గే ఛాన్స్ ఉంది!
- ఇక్కడ ‘కూలీ’ ని మించి ‘వార్ 2’
- ‘కింగ్డమ్’ ముందు గట్టి టార్గెట్?
- ‘ఆంధ్ర కింగ్ తాలూకా’.. వారం రోజులపాటు చీకట్లోనే..!
- ‘ఉస్తాద్ భగత్ సింగ్’లో క్రేజీ క్లైమాక్స్ పూర్తి.. పవన్ లుక్ అదుర్స్
- రోలెక్స్ కి రౌడీ బాయ్ స్పెషల్ థాంక్స్!