మాస్ మహారాజ రవితేజ హీరోగా పరుశురాం డైరెక్షన్లో తెరకెక్కుతున్న చిత్రంలో రవితేజ సరసన అమలా పాల్ నటించనుంది. ‘సారోస్తారా’ అనే టైటిల్ ఖరారు చేసిన ఈ చిత్రంలో మొదటగా నిత్య మీనన్, త్రిషా లతో సంప్రదింపులు జరిపారు. ఒక దశలో పరుల్ యాదవ్ కూడా అనుకున్నారు. కాని చివరకు అమలా పాల్ ని ఖరారు చేసారు. ఆమె ప్రముఖ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్నీ వెల్లడించారు. అమలా పాల్ ‘నాన్న’ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమై ‘లవ్ ఫెయిల్యూర్’ సినిమాతో దగ్గరయింది. ఇదే కాకుండా రామ్ చరణ్, వివి వినాయక్ కాంబినేషన్లో వస్తున్న సినిమాలో రెండవ హీరొయిన్ గా కూడా ఎంపికయింది.
రవితేజతో ‘సారోస్తారా’ అంటున్న అమలా పాల్
రవితేజతో ‘సారోస్తారా’ అంటున్న అమలా పాల్
Published on Apr 22, 2012 7:13 PM IST
సంబంధిత సమాచారం
- అందుకే ‘పెద్ది’లో ఆఫర్ వదులుకుందట !
- ‘ఓజి’తో అకిరా గ్రాండ్ డెబ్యూ? నిజమేనా?
- అక్కడ మార్కెట్ లో ‘కూలీ’ రికార్డు వసూళ్లతో హిస్టరీ!
- ‘కూలీ’ తర్వాత తమిళ్ ఆడియెన్స్ లో నాగ్ రీచ్ పెరిగిందా!?
- ట్రైలర్ టాక్: యాక్షన్ ప్యాకెడ్ గా ‘మదరాశి’.. మురుగదాస్ కంబ్యాక్ గ్యారెంటీనా?
- ఫోటో మూమెంట్: సీఎం చంద్రబాబుకి 1 కోటి చెక్కు అందించిన మెగాస్టార్.. కారణమిదే
- ‘ది రాజా సాబ్’ ఇంట్రో సాంగ్ పై మేకర్స్ మాస్ ప్రామిస్!
- బాలయ్యకి అరుదైన గౌరవం!
- ఊహించని పోస్టర్ తో ‘ఓజి’ నెక్స్ట్ సాంగ్ టైం వచ్చేసింది!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష: ‘పరదా’ – కాన్సెప్ట్ బాగున్నా కథనం బెటర్ గా ఉండాల్సింది
- సమీక్ష : మేఘాలు చెప్పిన ప్రేమకథ – అంతగా ఆకట్టుకోని రొమాంటిక్ డ్రామా
- ‘ఓజి’ నెక్స్ట్ సాంగ్ రిలీజ్ డేట్ లాక్!?
- మిరాయ్ తర్వాత మరోసారి.. తేజ సజ్జా అస్సలు తగ్గడం లేదుగా…!
- ‘సూర్య’ సినిమా కోసం భారీ సెట్ !
- “రాజా సాబ్”కు ఇబ్బందులు.. నిజమేనా ?
- టాక్.. ‘అఖండ 2’ పై క్లారిటీ ఆరోజున?
- ‘ది రాజా సాబ్’ ఇంట్రో సాంగ్ పై మేకర్స్ మాస్ ప్రామిస్!