కోలివుడ్ కి చెందిన కొన్ని తమిళ పత్రికలు రజిని కాంత్ కూతుళ్ళు అయిన ఐశ్వర్య మరియు సౌందర్య ల మధ్య లేని విరోధాన్ని సృష్టిస్తున్నాయి. కాని వారి మధ్య ఎటువంటి గొడవలు లేవు. ఈ విషయమై రజిని కాంత్ పెద్ద కూతురు మరియు ధనుష్ భార్య అయిన ఐశ్వర్య మాట్లాడుతూ “ఇలాంటి వార్తలు మొదటి పేజి లో ఎలా వేస్తారో నాకు అర్ధం కాట్లేదు అసలు ఇలాంటి వార్తలను ఎవరు సృష్టిస్తారో కూడా తెలియట్లేదు. మేము ఎప్పుడు అందుబాటులో నే వుంటాం ఒక్క ఫోన్ చేసి అడిగిన మొత్తం విషయం చెప్తాం ఇలాంటి లేని విషయాలను సృష్టించి ఏం సాదిస్తారో ఇలా ప్రచురించడాన్ని నీతిలేని జర్నలిజం అంటారు. ఇదంతా రజిని కాంత్ గారి పేరుని ఉపయోగించుకొని ప్రజలను వారి వైపుకి తిప్పుకోవాలని ప్రయత్నమే” అని సమాధానమిచ్చారు. ప్రస్తుతం ఐశ్వర్య ధనూష్ “3” చిత్రం కోసం వేచి చూస్తుండగా సౌందర్య “సుల్తాన్” చిత్ర పనులలో బిజీ గా ఉన్నారు.
మా మధ్య గొడవలు లేవు – ఐశ్వర్య
మా మధ్య గొడవలు లేవు – ఐశ్వర్య
Published on Jan 18, 2012 8:02 PM IST
సంబంధిత సమాచారం
- ఈసారి చిరు కోసం ‘డాకు మహారాజ్’ దర్శకుడు పర్ఫెక్ట్ ప్లానింగ్?
- చై, కొరటాల ప్రాజెక్ట్ పై ఇంట్రెస్టింగ్ అప్డేట్!
- ఓటిటిలో ‘వీరమల్లు’ ట్విస్ట్!
- ‘మాస్ జాతర’ కొత్త డేట్ ఇదేనా?
- లోకేష్ వల్లే ‘ఖైదీ 2’ వెనక్కి.. అంత డిమాండ్ చేస్తున్నాడా?
- ఈ ఒక్క భాష తప్ప మిగతా వాటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన ‘హరిహర వీరమల్లు’
- విశ్వంభర రిలీజ్ డేట్పై కొత్త వార్త.. ఇదైనా ఫైనల్ అవుతుందా..?
- ‘వార్ 2’ పై ఎన్టీఆర్ మౌనం వీడేనా..?
- కన్ఫ్యూజ్ చేస్తున్న ‘మాస్ జాతర’ రిలీజ్.. ఆందోళనలో ఫ్యాన్స్!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- 8 వసంతాలు తర్వాత ప్రభాస్, అనుష్క ట్రీట్!?
- నైజాంలో వర్కింగ్ డేకి కూలీ, వార్ 2 ఇక్కట్లు!
- పోల్ : ఒక సినిమాలో జంటగా, మరో చిత్రంలో తోబుట్టువులుగా — ఆ నటీనటులను ఊహించండి!
- సర్ప్రైజ్.. ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘హరిహర వీరమల్లు’
- ఈ ఒక్క భాష తప్ప మిగతా వాటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన ‘హరిహర వీరమల్లు’
- ‘మదరాసి’ ఫస్ట్ హీరో అతను అంటున్న మురుగదాస్!
- అఫీషియల్ : రూ.300 కోట్లు దాటిన ‘వార్ 2’ వరల్డ్వైడ్ కలెక్షన్స్..!
- ఆ హీరో సినిమా మళ్లీ వాయిదా పడుతోందా..?