తన పాటలకంటే ఎక్కువగా తను అందించిన నేపధ్య సంగీతానికే ఎక్కువ పేరు సంపాదించుకున్న సంగీత దర్శకుడు స్వరబ్రహ్మ మణిశర్మ. ఇప్పటికే 150 సినిమాలకు పైగా సంగీతాన్ని అందించిన మణిశర్మ తాజా సంగీతం అందించిన చిత్రం ‘కృష్ణం వందే జగద్గురుమ్’. ఈ సినిమా నవంబర్ 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఆయన మీడియాకి ఇచ్చ్చిన ఓ ఇంటర్వ్యూలో ఇప్పుడు ఉన్న సంగీత దర్శకులను చూసి ఏమనుకుంటున్నారు? అని అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ ‘ నాకు తెలిసి మన తెలుగు ఇండస్ట్రీలో ఎం.ఎం కీరవాణి గారి తర్వాత అంత బాగా స్వరాలు కంపోస్ చేసే వాళ్ళెవరూ దరిదాపుల్లో కనిపించడం లేదు. అందరూ సగం తెలిసి సగం తెలియని వారే, ఎదో రెండు మూడు పాటలు బాగా కొట్టేసి ఆల్బం హిట్ అనుకుంటున్నారు కానీ నేపధ్య సంగీతం ఇచ్చేటప్పుడే వారిలోనే సత్తా ఎంత అనేది బయటపడుతుందని’ ఆయన అన్నారు. రానా మరియు నయనతార జంటగా నటించిన ఈ సినిమాకి క్రిష్ దర్శకత్వం వహించారు.
వారి సత్తా ఎంత అనేది అప్పుడే తెలుస్తుంది.!
వారి సత్తా ఎంత అనేది అప్పుడే తెలుస్తుంది.!
Published on Nov 8, 2012 4:00 PM IST
సంబంధిత సమాచారం
- ఈ భాషలో కూడా ‘ఓజి’ రిలీజ్!?
- గుడ్ న్యూస్: కొణిదెల కుటుంబంలోకి మరో వారసుడు
- ‘లోక’ సెన్సేషన్ .. వరల్డ్ వైడ్ 202 కోట్లతో మరో ఫీట్!
- మహావతార్ తర్వాత ‘వాయుపుత్ర’.. సెన్సేషనల్ అనౌన్సమెంట్ తో నాగవంశీ
- ‘మదరాసి’కి ప్లాన్ చేసుకున్న మరో క్లైమాక్స్ చెప్పిన మురుగదాస్.. ఇలా చేసుంటే?
- నైజాంలో ‘కాంతార’ రిలీజ్ చేసేది వీరే!
- అవైటెడ్ ‘ఓజి’ ట్రైలర్ ఆరోజున?
- అఖిల్ ‘లెనిన్’ పై లేటెస్ట్ అప్ డేట్ ?
- అల్లు అర్జున్ కూడా అప్పుడే వస్తాడా..?
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- బొమ్మల సినిమాకి ఈ రేంజ్ సీనుందా.. నెక్స్ట్ లెవెల్ హైప్ తో
- కాజల్ కి యాక్సిడెంట్? క్లారిటీ ఇచ్చిన ‘సత్యభామ’
- వైరల్ వీడియో: OG కోసం జపనీస్ బీట్స్ తో అదరగొడుతున్న థమన్
- ఆసియా కప్ 2025: యూఏఈతో మ్యాచ్లో టీమ్ ఇండియా ఆడే అవకాశం ఉన్న 11 మంది ఆటగాళ్లు వీరే!
- బెల్లంకొండ బోల్డ్ స్టేట్మెంట్.. 10 నిమిషాల తర్వాత అలా చేస్తే సినిమాలు చేయడట..!
- నైజాంలో ‘కాంతార’ రిలీజ్ చేసేది వీరే!
- ఓటిటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన లేటెస్ట్ కన్నడ హిట్!
- మహావతార్ తర్వాత ‘వాయుపుత్ర’.. సెన్సేషనల్ అనౌన్సమెంట్ తో నాగవంశీ