మణిరత్నం దర్శకత్వంలో రానున్న చిత్రం ” కడలి” చిత్రీకరణ చివరి దశలో ఉంది. ఈ ఏడాది మొదలయిన ఈ చిత్రం కోసం మణిరత్నం తమిళనాడు మరియు అండమాన్ నికోబార్ దీవులలో పలు అందమయిన ప్రదేశాలలో చిత్రీకరణ జరిపారు అంతే కాకుండా చాలా క్లిష్టమయిన వాతావరణంలో కూడా చిత్రీకరణ ఆపకుండా జరిపారు. ఈ మధ్యనే ఈ చిత్ర క్లైమాక్స్ ని నీలం తుఫానుకి ప్రభావితం అయిన ఉత్తర మద్రాస్ లో చిత్రీకరణ జరిపారు. గౌతం మరియు తులసి ఈ చిత్రంతో తెరకు పరిచయం కానున్నారు. ఇప్పటికే తులసి తన పాత్ర చిత్రీకరణ పూర్తి చేసుకుంది. ఈ చిత్రంలో అరవింద్ స్వామి మరియు లక్ష్మి మంచు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఏ ఆర్ రెహ్మాన్ “నేంజికుల్” అనే పాటను విడుదల చేసినప్పటి నుండి అందరు ఈ చిత్రం గురించే మాట్లాడుతున్నారు. రాజీవ్ మీనన్ అందించిన సినిమాటోగ్రఫీ ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ కానుంది. ఈ చిత్రం తమిళంలో “కడల్” అనే పేరుతో తెరకెక్కుతుంది.
త్వరలో తీరం చేరనున్న మణిరత్నం కడలి
త్వరలో తీరం చేరనున్న మణిరత్నం కడలి
Published on Nov 6, 2012 12:47 AM IST
సంబంధిత సమాచారం
- ‘మదరాసి’కి ప్లాన్ చేసుకున్న మరో క్లైమాక్స్ చెప్పిన మురుగదాస్.. ఇలా చేసుంటే?
- నైజాంలో ‘కాంతార’ రిలీజ్ చేసేది వీరే!
- అవైటెడ్ ‘ఓజి’ ట్రైలర్ ఆరోజున?
- అఖిల్ ‘లెనిన్’ పై లేటెస్ట్ అప్ డేట్ ?
- అల్లు అర్జున్ కూడా అప్పుడే వస్తాడా..?
- పుష్ప విలన్తో 96 డైరెక్టర్.. ఇదో వెరైటీ..!
- ‘ది రాజా సాబ్’ ఫస్ట్ సింగిల్ డేట్!
- ‘ఓజి’ దూకుడు ఆగేలా లేదుగా..!
- ఆసియా కప్ 2025: యూఏఈతో మ్యాచ్లో టీమ్ ఇండియా ఆడే అవకాశం ఉన్న 11 మంది ఆటగాళ్లు వీరే!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- బొమ్మల సినిమాకి ఈ రేంజ్ సీనుందా.. నెక్స్ట్ లెవెల్ హైప్ తో
- కాజల్ కి యాక్సిడెంట్? క్లారిటీ ఇచ్చిన ‘సత్యభామ’
- వైరల్ వీడియో: OG కోసం జపనీస్ బీట్స్ తో అదరగొడుతున్న థమన్
- ఆసియా కప్ 2025: యూఏఈతో మ్యాచ్లో టీమ్ ఇండియా ఆడే అవకాశం ఉన్న 11 మంది ఆటగాళ్లు వీరే!
- బెల్లంకొండ బోల్డ్ స్టేట్మెంట్.. 10 నిమిషాల తర్వాత అలా చేస్తే సినిమాలు చేయడట..!
- నైజాంలో ‘కాంతార’ రిలీజ్ చేసేది వీరే!
- ఓటిటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన లేటెస్ట్ కన్నడ హిట్!
- మహావతార్ తర్వాత ‘వాయుపుత్ర’.. సెన్సేషనల్ అనౌన్సమెంట్ తో నాగవంశీ