అక్కినేని మూడు తరాల హీరోలైన అక్కినేని నాగేశ్వర రావు, నాగార్జున, నాగ చైతన్య ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ‘మనం’. ఆడియన్స్ ఈ సంవత్సరం ఎంతగానో ఎదురు చూస్తున్న ఈ సినిమాకి విక్రం కుమార్ డైరెక్టర్. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్లో శ్రియ సరన్, సమంత హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ నెలలోనే ఈ చిత్ర మొదటి షెడ్యూల్ పూర్తయ్యింది. తాజా వార్తల ప్రకారం ఈ చిత్రం సెకండ్ షెడ్యూల్ జూలై 19 నుంచి మొదలవుతుందని ఆశిస్తున్నారు. ఈ సినిమాతో నాగ చైతన్య – సమంత మూడోసారి కలిసి నటించనున్నారు. ఈ సినిమాలో నాగ చైతన్య – సమంతల కెమిస్ట్రీ, అలాగే నాగార్జున – శ్రియల కెమిస్ట్రీ హైలైట్ అవుతుందని అంటున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకి హర్ష వర్ధన్ డైలాగ్స్ రాస్తున్నాడు.
త్వరలో మొదలు కానున్న మనం సెకండ్ షెడ్యూల్
త్వరలో మొదలు కానున్న మనం సెకండ్ షెడ్యూల్
Published on Jun 30, 2013 12:20 PM IST
సంబంధిత సమాచారం
- ఇంటర్వ్యూ : ప్రియాంక మోహన్ – ‘ఓజీ’ నాకు చాలా స్పెషల్..!
- ఓజి : ఇది అస్సలు ఎక్స్పెక్ట్ చేయకండి..!
- తారక్ తో ఇలాంటి సినిమా అంటున్న “మిరాయ్” దర్శకుడు!
- ‘ఓజి’ ప్రీమియర్ షోస్ లేవా.. కానీ!
- 4 రోజుల్లో వరల్డ్ వైడ్ “మిరాయ్” వసూళ్లు ఎంతంటే!
- మెగాస్టార్ ‘వృషభ’ టీజర్ కి డేట్ ఖరారు!
- ‘ఓజి’ ప్రమోషన్స్ షురూ చేసిన పామ్!
- పోల్ : ‘ఓజి’ నుంచి ఇపుడు వరకు వచ్చిన నాలుగు సాంగ్స్ లో మీకేది బాగా నచ్చింది?
- “కిష్కింధపురి” పై చిరంజీవి వీడియో రివ్యూ వైరల్!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ఓటిటి సమీక్ష: ‘తను రాధే నేను మధు’ – తెలుగు లఘు చిత్రం ఈటీవీ విన్ లో
- ‘డ్రాగన్’ కోసం కొత్తగా ట్రై చేస్తోన్న ఎన్టీఆర్ ?
- 100 పర్సెంట్ స్ట్రైక్ రేట్ అంటున్న ‘ఓజి’ టీం!
- ఓజి : గన్స్ ఎన్ రోసెస్.. ఊచకోతకు సిద్ధం కావాల్సిందే..!
- ఆయన మరణాన్ని తట్టుకోలేకపోయారు – రజనీకాంత్
- అఖిల్ ‘లెనిన్’ ఇంట్రో సీన్స్ పై కసరత్తులు !
- అప్పుడు మహేష్ ఫ్యాన్స్, ఇప్పుడు పవన్ ఫ్యాన్స్ ని తప్పని ప్రూవ్ చేసిన థమన్!
- ఓటీటీ సమీక్ష : తమన్నా ‘డూ యూ వాన్నా పార్ట్నర్’ తెలుగు డబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో