జర్నీ ఫేం జై హీరోగా కలర్స్ స్వాతి మరియు షాజన్ పదమ్సీ హీరోయిన్లుగా నటించిన తమిళ చిత్రం ‘కనిమొళి’ తెలుగులో ‘లవ్ జర్నీ’ పేరుతో విడుదలవుతుంది. ఈ చిత్రానికి శ్రీపతి రంగస్వామి దర్శకత్వం వహించగా జక్కుల నాగేశ్వర రావు తెలుగు ప్రేక్షకులకు అందించనున్నారు. వైజాగ్లో తెలుగు వారియర్స్ మరియు చెన్నై రైనోస్ జట్ల మధ్య జరిగిన సిసిఎల్ మ్యాచ్ లో ఈ చిత్ర ఆడియో విడుదల చేసారు. సిసిఎల్ డైరెక్టర్ శ్రీనివాస మూర్తి ఆడియో ఆవిష్కరించి మొదటి సీడీని హీరో శ్రీకాంత్ కి అందించారు. సీడీ లోగోని ఛార్మి, ప్రియమణి, లక్ష్మి రాయ్ ఆవిష్కరించారు. ఈ వేడుకలో జక్కుల నాగేశ్వర రావు, సంగీత దర్శకుడు సతీష్ చక్రవర్తి, దర్శకుడు శ్రీపతి రంగస్వామి పాల్గొన్నారు. సినిమాని కూడా ఈ నెలలోనే విడుదల చేయనున్నట్లు నిర్మాతలు తెలిపారు.
వైజాగ్ సిసిఎల్ మ్యాచ్ లో ‘లవ్ జర్నీ’ ఆడియో విడుదల
వైజాగ్ సిసిఎల్ మ్యాచ్ లో ‘లవ్ జర్నీ’ ఆడియో విడుదల
Published on Feb 5, 2012 5:16 PM IST
సంబంధిత సమాచారం
- బిజీబిజీగా సుకుమార్.. ఇంత వర్క్ స్ట్రెస్లోనూ స్ట్రాంగ్ ఫోకస్!
- అందుకే సక్సెస్ కాలేదు – తెలుగు హీరోయిన్
- శ్రీలీల.. హిట్టు కొట్టాలమ్మా..!
- మెగాస్టార్ సినిమాలో మహారాజ విలన్ ?
- ప్లాన్ మార్చిన విజయ్ దేవరకొండ..?
- థియేటర్/ఓటీటీ’ : ఈ వీక్ బాక్సాఫీస్ చిత్రాలివే, ఓటీటీ క్రేజీ సిరీస్ లు ఇవే !
- అఫీషియల్ : ‘మాస్ జాతర’ ప్రీమియర్లు పడేది అప్పుడే..!
- పోల్ : ‘మాస్ జాతర’ ట్రైలర్ ఎలా అనిపించింది..?
- ట్రైలర్ టాక్ : ‘మాస్ జాతర’తో ఊరమాస్ ట్రీట్ ఇచ్చిన మాస్ రాజా..!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ఓటీటీ లోకి వచ్చాక “ఓజి” కి ఊహించని రెస్పాన్స్!
- ముందస్తు బుకింగ్ లో అదరగొట్టిన ‘బాహుబలి ది ఎపిక్’ !
- అఫీషియల్ : కాంతార చాప్టర్ 1 ఓటీటీ డేట్ ఫిక్స్..!
- ‘డెకాయిట్’ కొత్త రిలీజ్ డేట్ వచ్చేస్తోంది..!
- చిరంజీవి సినిమాలో ‘ఖైదీ’ హీరో?
- పట్టాలెక్కేందుకు ‘స్పిరిట్’ రెడి!
- ప్రమోషన్స్ ముమ్మరం చేసిన శ్రీలీల !
- ట్రైలర్ టాక్ : ‘మాస్ జాతర’తో ఊరమాస్ ట్రీట్ ఇచ్చిన మాస్ రాజా..!


