“గుండెల్లో గోదారి” చిత్రం గురించి మాట్లాడిన ప్రతిసారి లక్ష్మి మంచు ఆ చిత్రం మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నారరో ఇట్టే తెలిసిపోతుంది. ఇళయరాజా సంగీతం అందించడానికి ఒప్పుకున్నప్పటి నుండి ఈ చిత్ర బృందానికి బలం పెరుగుతూ వచ్చింది. ఈ చిత్ర చిత్రీకరణ లో తనకేన్నో జ్ఞాపకాలు ఉన్నాయి అని లక్ష్మి మంచు తెలిపారు 1986 గోదావరి వరదల ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం గురించి చెప్తూ లక్ష్మి మంచు ” ఈ చిత్రం కోసం నేను ఎంత కష్టపడ్డానో దేవుడికి మాత్రమే తెలుసు చిత్రం విడుదల అయ్యేంతవరకు అయన నాతో ఉంది నడిపిస్తారని ఆశిస్తున్నాను. ఈ చిత్రం నాకు చాలా జ్ఞాపకాలను మిగిల్చింది” అని అన్నారు. తెలుగు మరియు తమిళంలో ఈ చిత్ర ఆడియో ఘన విజయం సాదించింది విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో నిర్మాత లక్ష్మి మంచు అన్ని సరిగ్గా జరగడానికి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కుమార్ నాగేంద్ర దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో లక్ష్మి మంచు, ఆది,తాప్సీ మరియు సందీప్ కిషన్ ప్రధాన పాత్రలు పోషించారు.
ఈ చిత్రం నాకెన్నో జ్ఞాపకాలను మిగిల్చింది – లక్ష్మి మంచు
ఈ చిత్రం నాకెన్నో జ్ఞాపకాలను మిగిల్చింది – లక్ష్మి మంచు
Published on Nov 9, 2012 12:15 AM IST
సంబంధిత సమాచారం
- ఈ భాషలో కూడా ‘ఓజి’ రిలీజ్!?
- గుడ్ న్యూస్: కొణిదెల కుటుంబంలోకి మరో వారసుడు
- ‘లోక’ సెన్సేషన్ .. వరల్డ్ వైడ్ 202 కోట్లతో మరో ఫీట్!
- మహావతార్ తర్వాత ‘వాయుపుత్ర’.. సెన్సేషనల్ అనౌన్సమెంట్ తో నాగవంశీ
- ‘మదరాసి’కి ప్లాన్ చేసుకున్న మరో క్లైమాక్స్ చెప్పిన మురుగదాస్.. ఇలా చేసుంటే?
- నైజాంలో ‘కాంతార’ రిలీజ్ చేసేది వీరే!
- అవైటెడ్ ‘ఓజి’ ట్రైలర్ ఆరోజున?
- అఖిల్ ‘లెనిన్’ పై లేటెస్ట్ అప్ డేట్ ?
- అల్లు అర్జున్ కూడా అప్పుడే వస్తాడా..?
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- బొమ్మల సినిమాకి ఈ రేంజ్ సీనుందా.. నెక్స్ట్ లెవెల్ హైప్ తో
- కాజల్ కి యాక్సిడెంట్? క్లారిటీ ఇచ్చిన ‘సత్యభామ’
- వైరల్ వీడియో: OG కోసం జపనీస్ బీట్స్ తో అదరగొడుతున్న థమన్
- ఆసియా కప్ 2025: యూఏఈతో మ్యాచ్లో టీమ్ ఇండియా ఆడే అవకాశం ఉన్న 11 మంది ఆటగాళ్లు వీరే!
- బెల్లంకొండ బోల్డ్ స్టేట్మెంట్.. 10 నిమిషాల తర్వాత అలా చేస్తే సినిమాలు చేయడట..!
- నైజాంలో ‘కాంతార’ రిలీజ్ చేసేది వీరే!
- ఓటిటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన లేటెస్ట్ కన్నడ హిట్!
- మహావతార్ తర్వాత ‘వాయుపుత్ర’.. సెన్సేషనల్ అనౌన్సమెంట్ తో నాగవంశీ