రానా, నయనతార జంటగా నటించిన ‘కృష్ణం వందే జగద్గురుం’ చిత్ర విడుదల తేదీ ఖరారైంది. ఈ నెల నవంబర్ 9న దీపావళి కానుకగా ఈ సినిమాని విడుదల చేయబోతున్నట్లు ఈ చిత్ర దర్శకుడు క్రిష్ తెలిపారు. సురభి నాటకాల కుటుంబాలకి చెందిన యువకుడిగా రానా నటించగా జర్నలిస్టుగా నయనతార కనిపించబోతుంది. ఇటీవల విడుదలైన ఆడియో మరియు థియేట్రికల్ ట్రైలర్ తరువాత ఈ సినిమా అంచనాలు భారీగా పెరిగాయి. రానా కెరీర్లోనే అత్యధికంగా ఈ సినిమాకి బిజినెస్ కావడం విశేషం. గమ్యం, వేదం వంటి మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాలు తీసిన క్రిష్ ఈ సినిమాలో మెసేజ్ తో పాటుగా కమర్షియల్ అంశాలను కూడా మిళితం చేసినట్లు సమాచారం. రానా పౌరాణిక డైలాగ్ డెలివరీ, క్రిష్ టేకింగ్, మణిశర్మ నేపధ్య సంగీతం వల్ల ఈ సినిమా కోసం చాల మంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
కృష్ణం వందే జగద్గురుమ్ విడుదల తేదీ ఖరారు
కృష్ణం వందే జగద్గురుమ్ విడుదల తేదీ ఖరారు
Published on Nov 2, 2012 1:08 PM IST
సంబంధిత సమాచారం
- ‘మదరాసి’కి ప్లాన్ చేసుకున్న మరో క్లైమాక్స్ చెప్పిన మురుగదాస్.. ఇలా చేసుంటే?
- నైజాంలో ‘కాంతార’ రిలీజ్ చేసేది వీరే!
- అవైటెడ్ ‘ఓజి’ ట్రైలర్ ఆరోజున?
- అఖిల్ ‘లెనిన్’ పై లేటెస్ట్ అప్ డేట్ ?
- అల్లు అర్జున్ కూడా అప్పుడే వస్తాడా..?
- పుష్ప విలన్తో 96 డైరెక్టర్.. ఇదో వెరైటీ..!
- ‘ది రాజా సాబ్’ ఫస్ట్ సింగిల్ డేట్!
- ‘ఓజి’ దూకుడు ఆగేలా లేదుగా..!
- ఆసియా కప్ 2025: యూఏఈతో మ్యాచ్లో టీమ్ ఇండియా ఆడే అవకాశం ఉన్న 11 మంది ఆటగాళ్లు వీరే!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- బొమ్మల సినిమాకి ఈ రేంజ్ సీనుందా.. నెక్స్ట్ లెవెల్ హైప్ తో
- కాజల్ కి యాక్సిడెంట్? క్లారిటీ ఇచ్చిన ‘సత్యభామ’
- వైరల్ వీడియో: OG కోసం జపనీస్ బీట్స్ తో అదరగొడుతున్న థమన్
- ఆసియా కప్ 2025: యూఏఈతో మ్యాచ్లో టీమ్ ఇండియా ఆడే అవకాశం ఉన్న 11 మంది ఆటగాళ్లు వీరే!
- బెల్లంకొండ బోల్డ్ స్టేట్మెంట్.. 10 నిమిషాల తర్వాత అలా చేస్తే సినిమాలు చేయడట..!
- నైజాంలో ‘కాంతార’ రిలీజ్ చేసేది వీరే!
- ఓటిటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన లేటెస్ట్ కన్నడ హిట్!
- మహావతార్ తర్వాత ‘వాయుపుత్ర’.. సెన్సేషనల్ అనౌన్సమెంట్ తో నాగవంశీ