జోష్ చిత్రంతో తెరకు పరిచయమయిన కథానాయిక కార్తిక. సిని నటి రాధా కూతురయిన కార్తిక “రంగం” చిత్రంతో మంచి పేరు సంపాదించుకుంది. ప్రస్తుతం ఈ భామ భారతీరాజా దర్శకత్వంలో ‘అన్న కొడియుం కొడి వీరనుం’ చిత్రంలోను, డీల్ చిత్రంలోను నటిస్తోంది. ఈ రెండు చిత్రాలు తేని జిల్లలో చిత్రీకరణ జరుపుకుంటూ ఉండటంతో తేని జిల్లాకి తనకి అవినాభావ సంబంధం ఉంది అని కార్తిక అంటుంది. మీకు మీ చెల్లెలు పోటీ కానుందా అని అడిగిన ప్రశ్నకు కార్తిక తెలివిగా సమాధానం ఇచ్చింది. ఆ కాలంలో తన తల్లి రాధా ఆమె సోదరి అంబిక ఒకేసారి చిత్రాల్లో రాణించారని ఇప్పుడు కూడా మేము ఇద్దరం విజయం సాదిస్తామని నమ్మకం ఉందని అన్నారు. రాధా రెండవ కూతురు, కార్తిక చెల్లెలు అయిన తులసి ప్రస్తుతం మణిరత్నం “కడల్” లో నటిస్తుంది ఈ చిత్రం తరువాత “యాన్” అనే చిత్రంలో కనిపించనుంది. ఈ అక్క చెల్లెలు తెర మీద విజయం సాదించాలని ఆశిద్దాం.
అప్పుడు వాళ్ళు ఇప్పుడు మేము అంటున్న కార్తిక
అప్పుడు వాళ్ళు ఇప్పుడు మేము అంటున్న కార్తిక
Published on Oct 25, 2012 12:00 PM IST
సంబంధిత సమాచారం
- ‘మదరాసి’కి ప్లాన్ చేసుకున్న మరో క్లైమాక్స్ చెప్పిన మురుగదాస్.. ఇలా చేసుంటే?
- నైజాంలో ‘కాంతార’ రిలీజ్ చేసేది వీరే!
- అవైటెడ్ ‘ఓజి’ ట్రైలర్ ఆరోజున?
- అఖిల్ ‘లెనిన్’ పై లేటెస్ట్ అప్ డేట్ ?
- అల్లు అర్జున్ కూడా అప్పుడే వస్తాడా..?
- పుష్ప విలన్తో 96 డైరెక్టర్.. ఇదో వెరైటీ..!
- ‘ది రాజా సాబ్’ ఫస్ట్ సింగిల్ డేట్!
- ‘ఓజి’ దూకుడు ఆగేలా లేదుగా..!
- ఆసియా కప్ 2025: యూఏఈతో మ్యాచ్లో టీమ్ ఇండియా ఆడే అవకాశం ఉన్న 11 మంది ఆటగాళ్లు వీరే!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- బొమ్మల సినిమాకి ఈ రేంజ్ సీనుందా.. నెక్స్ట్ లెవెల్ హైప్ తో
- కాజల్ కి యాక్సిడెంట్? క్లారిటీ ఇచ్చిన ‘సత్యభామ’
- వైరల్ వీడియో: OG కోసం జపనీస్ బీట్స్ తో అదరగొడుతున్న థమన్
- ఆసియా కప్ 2025: యూఏఈతో మ్యాచ్లో టీమ్ ఇండియా ఆడే అవకాశం ఉన్న 11 మంది ఆటగాళ్లు వీరే!
- బెల్లంకొండ బోల్డ్ స్టేట్మెంట్.. 10 నిమిషాల తర్వాత అలా చేస్తే సినిమాలు చేయడట..!
- నైజాంలో ‘కాంతార’ రిలీజ్ చేసేది వీరే!
- ఓటిటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన లేటెస్ట్ కన్నడ హిట్!
- మహావతార్ తర్వాత ‘వాయుపుత్ర’.. సెన్సేషనల్ అనౌన్సమెంట్ తో నాగవంశీ