పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘పంజా’ చిత్రాన్ని తమిళ్లో విడుదల చేయనున్నట్లు గతంలో ప్రకటించిన విషయం విదితమే. తమిళ్లో ‘కురి’ పేరుతో డబ్ చేస్తున్న ఈ చిత్రాన్ని త్వరలో భారీ విడుదలకు ప్లాన్ చేస్తున్నారు. ఇటీవలే డబ్బింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని తమిళనాడులో విడుదల చేయబోతున్నట్లు చిత్ర నిర్మాత నీలిమ తిరుమల శెట్టి తన ట్విట్టర్ ఎకౌంటులో తెలిపారు. ఈ చిత్ర దర్శకుడు విష్ణు వర్ధన్ తమిళంలో బిళ్ళ వంటి విజయవంతమైన సినిమాలకు దర్శకత్వం వహించడం, సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజాకి తమిళంలో సూపర్ క్రేజ్ ఉండటం, సారా జేన్ డియాజ్ కూడా తమిళంలో పలు సినిమాల్లో నటించడంతో ఈ సినిమా పై క్రేజ్ ఏర్పడింది. అంజలి లావణ్య మరో హీరొయిన్ గా నటించిన ఈ సినిమాని శోభు మరియు నీలిమ తిరుమల శెట్టి కలిసి సంయుక్తంగా నిర్మించారు.
త్వరలో తమిళ్లో విడుదల కాబోతున్న ‘పంజా’
త్వరలో తమిళ్లో విడుదల కాబోతున్న ‘పంజా’
Published on May 28, 2012 10:15 AM IST
సంబంధిత సమాచారం
- వివి వినాయక్ రీఎంట్రీ.. ఆ హీరో కోసం మాస్ సబ్జెక్ట్ తో ఆల్ సెట్?
- అఫీషియల్: ‘మాస్ జాతర’ వాయిదా.. మరి కొత్త డేట్?
- ‘మిరాయ్’ కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది.. ట్రైలర్ డేట్ కూడా ఫిక్స్!
- యూఎస్ మార్కెట్ లో 2 మిలియన్ దిశగా ‘మహావతార్ నరసింహ’
- ‘కూలీ’: ఒక్క తెలుగు వెర్షన్ లోనే ఇంత రాబట్టిందా?
- తారక్ నెక్స్ట్ బాలీవుడ్ ప్రాజెక్ట్ కి బ్రేక్?
- నైజాంలో ‘ఓజి’ కోసం ఓజి ప్రొడ్యూసర్!?
- గ్లోబల్ ఫినామినాగా మారుతున్న అల్లు అర్జున్, అట్లీ ప్రాజెక్ట్!
- బాలయ్య నెక్స్ట్ మూవీపై సాలిడ్ అప్డేట్..!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- పోల్ : ఇండియా నుంచి అఫీషియల్గా ఆస్కార్కు వెళ్లిన సినిమా ఏది..?
- ఓటిటి సమీక్ష: ‘ప్రేమ ఎక్కడ నీ చిరునామా’ – తెలుగు లఘు చిత్రం ఈటీవీ విన్ లో
- ఎన్టీఆర్ ‘డ్రాగన్’ కోసం మరో ఇద్దరి పై కసరత్తులు !
- సొంతగడ్డపై ‘కూలీ’ వెనుకంజ.. ఆ మార్క్ కష్టమే..?
- అందుకే ‘పెద్ది’లో ఆఫర్ వదులుకుందట !
- గ్లోబల్ ఫినామినాగా మారుతున్న అల్లు అర్జున్, అట్లీ ప్రాజెక్ట్!
- ఓటీటీలో ‘కింగ్డమ్’ రూల్ చేసేందుకు రెడీ అయిన విజయ్ దేవరకొండ..!
- నైజాంలో ‘ఓజి’ కోసం ఓజి ప్రొడ్యూసర్!?