మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు సాయి ధర్మ తేజ మరియు అరుణ్ కల్సి ఒకే సినిమాలో నటించనున్నారు. జెనీలియాతో కలిసి ‘కథ’ అనే సినిమాలో నటించిన అరుణ్ చాలా కలం గ్యాప్ తరువాత ‘కేరింత’ అనే సినిమాలో నటిస్తున్నాడు. దిల రాజు నిర్మిస్తున్న ఈ సినిమాకి అడివి సాయి కిరణ్ దర్శకత్వం వహిస్తున్నాడు. గతంలో ఈయన ‘వినాయకుడు’ మరియు ‘విలేజిలో వినాయకుడు’ అనే సినిమాలకు దర్శకత్వం వహించాడు. ఇతను సాయి కిరణ్ గతంలో శేఖర్ కమ్ముల వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసాడు. సందీప్ కిషన్ కూడా మరో పాత్రలో నటిస్తున్న ఈ సినిమాకి మికీ జే మేయర్ సంగీతం అందిస్తున్నాడు.
చిరు మేనల్లుడితో కలిసి నటించనున్న జెనీలియా హీరో
చిరు మేనల్లుడితో కలిసి నటించనున్న జెనీలియా హీరో
Published on May 24, 2012 1:29 PM IST
సంబంధిత సమాచారం
- వివి వినాయక్ రీఎంట్రీ.. ఆ హీరో కోసం మాస్ సబ్జెక్ట్ తో ఆల్ సెట్?
- అఫీషియల్: ‘మాస్ జాతర’ వాయిదా.. మరి కొత్త డేట్?
- ‘మిరాయ్’ కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది.. ట్రైలర్ డేట్ కూడా ఫిక్స్!
- యూఎస్ మార్కెట్ లో 2 మిలియన్ దిశగా ‘మహావతార్ నరసింహ’
- ‘కూలీ’: ఒక్క తెలుగు వెర్షన్ లోనే ఇంత రాబట్టిందా?
- తారక్ నెక్స్ట్ బాలీవుడ్ ప్రాజెక్ట్ కి బ్రేక్?
- నైజాంలో ‘ఓజి’ కోసం ఓజి ప్రొడ్యూసర్!?
- గ్లోబల్ ఫినామినాగా మారుతున్న అల్లు అర్జున్, అట్లీ ప్రాజెక్ట్!
- బాలయ్య నెక్స్ట్ మూవీపై సాలిడ్ అప్డేట్..!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- పోల్ : ఇండియా నుంచి అఫీషియల్గా ఆస్కార్కు వెళ్లిన సినిమా ఏది..?
- ఓటిటి సమీక్ష: ‘ప్రేమ ఎక్కడ నీ చిరునామా’ – తెలుగు లఘు చిత్రం ఈటీవీ విన్ లో
- ఎన్టీఆర్ ‘డ్రాగన్’ కోసం మరో ఇద్దరి పై కసరత్తులు !
- సొంతగడ్డపై ‘కూలీ’ వెనుకంజ.. ఆ మార్క్ కష్టమే..?
- అందుకే ‘పెద్ది’లో ఆఫర్ వదులుకుందట !
- గ్లోబల్ ఫినామినాగా మారుతున్న అల్లు అర్జున్, అట్లీ ప్రాజెక్ట్!
- ఓటీటీలో ‘కింగ్డమ్’ రూల్ చేసేందుకు రెడీ అయిన విజయ్ దేవరకొండ..!
- నైజాంలో ‘ఓజి’ కోసం ఓజి ప్రొడ్యూసర్!?