రాధా మోహన్ దర్శకత్వంలో అల్లు శిరీష్ ని హీరోగా పరిచయం చేస్తూ వస్తున్న చిత్రం “గౌరవం” ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ చిత్రం చివరి షెడ్యూల్ కోసం చెన్నై పయనమయ్యింది ఈ చిత్ర చివరి షెడ్యూల్ చిత్రీకరణ ఈరోజు టి.నగర్లో మొదలు పెట్టుకుంది. అల్లు శిరీష్ సరసన యామి గౌతం నటిస్తున్నారు. శ్రీ చరణ్ మరియు ప్రకాష్ రాజ్ ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. “గౌరవం” చిత్రాన్ని ఒకేసారి తెలుగు మరియు తమిళంలో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం ప్రతిభ కన్నా కులాలకు ఎక్కువగా ప్రాదాన్యత ఇస్తున్నారు అన్న అంశం చుట్టూ తిరుగుతుంది. ఇంకా ఈ చిత్ర కథ మీద ఎటువంటి అధికారిక ప్రకటన చెయ్యలేదు ప్రకాష్ రాజ్ ఈ చిత్రాన్ని డ్యూయెట్ మూవీస్ బ్యానర్ మీద నిర్మిస్తున్నారు. ఎస్ ఎస్ తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం 2013లో విడుదల కానుంది.
చెన్నై వెళ్ళిన “గౌరవం”
చెన్నై వెళ్ళిన “గౌరవం”
Published on Nov 3, 2012 2:29 PM IST
సంబంధిత సమాచారం
- ‘మదరాసి’కి ప్లాన్ చేసుకున్న మరో క్లైమాక్స్ చెప్పిన మురుగదాస్.. ఇలా చేసుంటే?
- నైజాంలో ‘కాంతార’ రిలీజ్ చేసేది వీరే!
- అవైటెడ్ ‘ఓజి’ ట్రైలర్ ఆరోజున?
- అఖిల్ ‘లెనిన్’ పై లేటెస్ట్ అప్ డేట్ ?
- అల్లు అర్జున్ కూడా అప్పుడే వస్తాడా..?
- పుష్ప విలన్తో 96 డైరెక్టర్.. ఇదో వెరైటీ..!
- ‘ది రాజా సాబ్’ ఫస్ట్ సింగిల్ డేట్!
- ‘ఓజి’ దూకుడు ఆగేలా లేదుగా..!
- ఆసియా కప్ 2025: యూఏఈతో మ్యాచ్లో టీమ్ ఇండియా ఆడే అవకాశం ఉన్న 11 మంది ఆటగాళ్లు వీరే!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- బొమ్మల సినిమాకి ఈ రేంజ్ సీనుందా.. నెక్స్ట్ లెవెల్ హైప్ తో
- కాజల్ కి యాక్సిడెంట్? క్లారిటీ ఇచ్చిన ‘సత్యభామ’
- వైరల్ వీడియో: OG కోసం జపనీస్ బీట్స్ తో అదరగొడుతున్న థమన్
- ఆసియా కప్ 2025: యూఏఈతో మ్యాచ్లో టీమ్ ఇండియా ఆడే అవకాశం ఉన్న 11 మంది ఆటగాళ్లు వీరే!
- బెల్లంకొండ బోల్డ్ స్టేట్మెంట్.. 10 నిమిషాల తర్వాత అలా చేస్తే సినిమాలు చేయడట..!
- నైజాంలో ‘కాంతార’ రిలీజ్ చేసేది వీరే!
- ఓటిటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన లేటెస్ట్ కన్నడ హిట్!
- మహావతార్ తర్వాత ‘వాయుపుత్ర’.. సెన్సేషనల్ అనౌన్సమెంట్ తో నాగవంశీ