వేగంగా సినిమా తీయగల ప్రసిద్ద దర్శకుడు ” పూరి జగన్నాధ్ ” ,” మాస్ మహారాజ రవి తేజ ” కలయికలో రూపుదిద్దుకొంటున్న” దేవుడు చేసిన మనుషులు” చిత్రీకరణ పూర్తి చేసుకుంది. చివరి షెడ్యూల్ ఇటలీలో చిత్రీకరణ జరుపుకొంటున్న ప్రొడక్షన్ సభ్యులు చిత్రం పూర్తయినట్టు దృవీకరించారు.ఎమిరేట్స్ విమాన ప్రయాణం ద్వారా ప్రొడక్షన్ సభ్యులు రేపు ఉదయం 9 గంటలకు హైదరాబాద్ చేరుకోనున్నారు.’ ఇలియానా ‘ ఈ చిత్రంలో కథానాయిక పాత్ర పోషిస్తున్నారు మరియు రఘు కుంచె సంగీతం అందిస్తున్నారు. బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని జూన్ నెలాఖరు లోగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నవి.
చిత్రీకరణ పూర్తిచేసుకున్న ” దేవుడు చేసిన మనుషులు “
చిత్రీకరణ పూర్తిచేసుకున్న ” దేవుడు చేసిన మనుషులు “
Published on May 29, 2012 7:02 PM IST
సంబంధిత సమాచారం
- వివి వినాయక్ రీఎంట్రీ.. ఆ హీరో కోసం మాస్ సబ్జెక్ట్ తో ఆల్ సెట్?
- అఫీషియల్: ‘మాస్ జాతర’ వాయిదా.. మరి కొత్త డేట్?
- ‘మిరాయ్’ కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది.. ట్రైలర్ డేట్ కూడా ఫిక్స్!
- యూఎస్ మార్కెట్ లో 2 మిలియన్ దిశగా ‘మహావతార్ నరసింహ’
- ‘కూలీ’: ఒక్క తెలుగు వెర్షన్ లోనే ఇంత రాబట్టిందా?
- తారక్ నెక్స్ట్ బాలీవుడ్ ప్రాజెక్ట్ కి బ్రేక్?
- నైజాంలో ‘ఓజి’ కోసం ఓజి ప్రొడ్యూసర్!?
- గ్లోబల్ ఫినామినాగా మారుతున్న అల్లు అర్జున్, అట్లీ ప్రాజెక్ట్!
- బాలయ్య నెక్స్ట్ మూవీపై సాలిడ్ అప్డేట్..!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- పోల్ : ఇండియా నుంచి అఫీషియల్గా ఆస్కార్కు వెళ్లిన సినిమా ఏది..?
- ఓటిటి సమీక్ష: ‘ప్రేమ ఎక్కడ నీ చిరునామా’ – తెలుగు లఘు చిత్రం ఈటీవీ విన్ లో
- ఎన్టీఆర్ ‘డ్రాగన్’ కోసం మరో ఇద్దరి పై కసరత్తులు !
- సొంతగడ్డపై ‘కూలీ’ వెనుకంజ.. ఆ మార్క్ కష్టమే..?
- అందుకే ‘పెద్ది’లో ఆఫర్ వదులుకుందట !
- గ్లోబల్ ఫినామినాగా మారుతున్న అల్లు అర్జున్, అట్లీ ప్రాజెక్ట్!
- ఓటీటీలో ‘కింగ్డమ్’ రూల్ చేసేందుకు రెడీ అయిన విజయ్ దేవరకొండ..!
- నైజాంలో ‘ఓజి’ కోసం ఓజి ప్రొడ్యూసర్!?