వేగంగా సినిమా తీయగల ప్రసిద్ద దర్శకుడు ” పూరి జగన్నాధ్ ” ,” మాస్ మహారాజ రవి తేజ ” కలయికలో రూపుదిద్దుకొంటున్న” దేవుడు చేసిన మనుషులు” చిత్రీకరణ పూర్తి చేసుకుంది. చివరి షెడ్యూల్ ఇటలీలో చిత్రీకరణ జరుపుకొంటున్న ప్రొడక్షన్ సభ్యులు చిత్రం పూర్తయినట్టు దృవీకరించారు.ఎమిరేట్స్ విమాన ప్రయాణం ద్వారా ప్రొడక్షన్ సభ్యులు రేపు ఉదయం 9 గంటలకు హైదరాబాద్ చేరుకోనున్నారు.’ ఇలియానా ‘ ఈ చిత్రంలో కథానాయిక పాత్ర పోషిస్తున్నారు మరియు రఘు కుంచె సంగీతం అందిస్తున్నారు. బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని జూన్ నెలాఖరు లోగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నవి.
చిత్రీకరణ పూర్తిచేసుకున్న ” దేవుడు చేసిన మనుషులు “
చిత్రీకరణ పూర్తిచేసుకున్న ” దేవుడు చేసిన మనుషులు “
Published on May 29, 2012 7:02 PM IST
సంబంధిత సమాచారం
- తారక్ నెక్స్ట్ బాలీవుడ్ ప్రాజెక్ట్ కి బ్రేక్?
- నైజాంలో ‘ఓజి’ కోసం ఓజి ప్రొడ్యూసర్!?
- గ్లోబల్ ఫినామినాగా మారుతున్న అల్లు అర్జున్, అట్లీ ప్రాజెక్ట్!
- బాలయ్య నెక్స్ట్ మూవీపై సాలిడ్ అప్డేట్..!
- సొంతగడ్డపై ‘కూలీ’ వెనుకంజ.. ఆ మార్క్ కష్టమే..?
- అల్లు అర్జున్ – అట్లీ సినిమా కోసం హాలీవుడ్ తోపు కంపెనీ.. ఇక ఇంటర్నేషనల్ స్థాయిలో AA22 మార్కెట్..!
- ఇంటర్వ్యూ : నిర్మాత రాజీవ్ రెడ్డి – ‘ఘాటి’లో అనుష్క ఇంటెన్స్ పర్ఫార్మెన్స్తో ఇరగదీశారు..!
- 3BHK మూవీపై క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ ఫిదా..!
- పవన్ కళ్యాణ్ సినిమా టికెట్ బుకింగ్స్ రేపు షురూ.. ఆసక్తిగా చూస్తున్న ఫ్యాన్స్..!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- పోల్ : ఇండియా నుంచి అఫీషియల్గా ఆస్కార్కు వెళ్లిన సినిమా ఏది..?
- “రాజా సాబ్”కు ఇబ్బందులు.. నిజమేనా ?
- ‘సూర్య’ సినిమా కోసం భారీ సెట్ !
- ఓటిటి సమీక్ష: ‘ప్రేమ ఎక్కడ నీ చిరునామా’ – తెలుగు లఘు చిత్రం ఈటీవీ విన్ లో
- ‘ది రాజా సాబ్’ ఇంట్రో సాంగ్ పై మేకర్స్ మాస్ ప్రామిస్!
- ఎన్టీఆర్ ‘డ్రాగన్’ కోసం మరో ఇద్దరి పై కసరత్తులు !
- మెగా ఫ్యాన్స్కు నిరాశ.. రీ-రిలీజ్లో ‘స్టాలిన్’ ఫ్లాప్..!
- అక్కడ ‘లియో’ రికార్డులు లేపేసిన ‘కూలీ’