బండ్ల గణేష్ తెలుగు పరిశ్రమలో చెప్పుకోదగ్గ నిర్మాత .ఈయన ఇప్పుడు “నెతిఒనల్ ఎగ్ సెంట్రల్ కమిటీ” సభ్యుడిగా ఎంపికయ్యారు 2012 నుండి 2017 వరకు ఈయన ఈ కమిటి సభ్యుడిగా చెయ్యనున్నారు ఈ మధ్యనే నెక్ చైర్మన్ శ్రీ అనురాధ దేశాయ్ ని కలిశారు ఈ ఫోటో అప్పుడు తీసిందే. ప్రస్తుతం గణేష్ పవన్ కళ్యాణ్ మరియు హరీష్ శంకర్ కలయిక లో వస్తున్న “గబ్బర్ సింగ్” చిత్రాన్ని మరియు జు.ఎన్.టి.ఆర్ మరియు శ్రీను వైట్ల దర్శకత్వం లో వస్తున్న మరో చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ప్రత్యేకం : ఎన్.ఇ.సి .సి చైర్మన్ ని కలిసిన గణేష్ బాబు
ప్రత్యేకం : ఎన్.ఇ.సి .సి చైర్మన్ ని కలిసిన గణేష్ బాబు
Published on Feb 1, 2012 9:35 PM IST
సంబంధిత సమాచారం
- అఫీషియల్ : కాంతార చాప్టర్ 1 ఓటీటీ డేట్ ఫిక్స్..!
- బాలయ్య సరసన నయనతార ఫిక్స్ !
- ప్రమోషన్స్ ముమ్మరం చేసిన శ్రీలీల !
- ‘మాస్ జాతర’ ప్రీరిలీజ్ ఈవెంట్ కి చీప్ గెస్ట్ ఫిక్స్ !
- అప్పట్లో నన్ను ఐరన్లెగ్ అనేవారు – రమ్యకృష్ణ
- కమల్ పై శ్రుతి హాసన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ !
- డ్రాగన్ కోసం ఉత్తర ఆఫ్రికాలో ఎన్టీఆర్ యాక్షన్ !
- మృణాల్ పై కీలక సీక్వెన్స్ షూట్ చేస్తున్న అట్లీ ?
- ఆ సినిమా వెయ్యి కోట్ల క్లబ్ లో చేరుతుందా ?
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ముందస్తు బుకింగ్ లో అదరగొట్టిన ‘బాహుబలి ది ఎపిక్’ !
- ఓటీటీ లోకి వచ్చాక “ఓజి” కి ఊహించని రెస్పాన్స్!
- చిరంజీవి సినిమాలో ‘ఖైదీ’ హీరో?
- పట్టాలెక్కేందుకు ‘స్పిరిట్’ రెడి!
- మరో స్పెషల్ సాంగ్ లో పూజాహెగ్డే ?
- ఆ సినిమా వెయ్యి కోట్ల క్లబ్ లో చేరుతుందా ?
- ఫౌజీ పై ఇంట్రెస్టింగ్ బజ్.. నిజమైతే ఫ్యాన్స్కు డబుల్ ట్రీట్ ఖాయం!
- ‘శంకర వరప్రసాద్ గారు’తో మెగాస్టార్ ఆ ఫీట్ కొడతారా..?


