ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా త్వరలో రాబోతున్న యాక్షన్ ఎంటర్టైనర్ ‘బిజినెస్ మేన్’ వచ్చే వారంలో భారీగా విడుధలవబోతుంది. ఈ చిత్రం జనవరి 11న సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ చిత్రానికి సంబందించిన కొన్ని ఆసక్తికరమైన అంశాలు మాకు తెలిసాయి. విశ్వసనీయవర్గాల సమాచారం ప్రకారం ధర్మవరపు సుబ్రహ్మణ్యం ఈ చిత్రంలో విలక్షణమైన పాత్ర పోషిస్తున్నారు. ఆయన ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించేలా చిత్రీకరించారని సమాచారం. పూరి జగన్నాధ్ డైరెక్ట్ ఈ చిత్రానికి డాక్టర్ ఆర్.ఆర్ వెంకట్ నిర్మాత. కాజల్ అగర్వాల్ హీరోయినే కాగా తమన్ సంగీతం అందించిన ఆల్బంలో ‘సారోస్తరోస్తారా’ పాట ఇప్పటికే ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తుంది.
బిజినెస్ మేన్ లో కడుపుబ్బా నవ్విన్చనున్న ధర్మవరపు
బిజినెస్ మేన్ లో కడుపుబ్బా నవ్విన్చనున్న ధర్మవరపు
Published on Jan 4, 2012 10:46 AM IST
సంబంధిత సమాచారం
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష: కింగ్డమ్ – పర్వాలేదనిపించే యాక్షన్ డ్రామా
- పోల్ : కింగ్డమ్ చిత్రం పై మీ అభిప్రాయం..?
- ‘కింగ్డమ్’ డే 1 వసూళ్ల ప్రిడిక్షన్ ఎంతంటే?
- ఫోటో మూమెంట్ : రాజాసాబ్ సెట్స్లో దర్శకుడు మారుతితో ప్రభాస్ కూల్ లుక్
- ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన ‘తమ్ముడు’
- 24 గంటల్లో భారీ బుకింగ్స్ తో ‘కింగ్డమ్’
- OG ఫస్ట్ బ్లాస్ట్కు డేట్ ఫిక్స్.. ఫైర్ స్టోర్మ్ వచ్చేస్తుంది..!
- బాలయ్య, క్రిష్ ప్రాజెక్ట్ పై ఇంట్రెస్టింగ్ టాక్!