సాఫ్ట్ వేర్ ఇంజనీర్ల దాడిపై చరణ్ వివరణ ఇచ్చారని, దానిపై తను మాట్లాడటానికి ఏమి లేదని కేంద్ర మంత్రి చిరంజీవి పేర్కొన్నారు. గత ఆదివారం బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 1లో చిరంజీవి తనయుడు రామ్ చరణ్ కు, సాఫ్ట్ వేర్ ఇంజనీర్లకు మధ్య గొడవ జరగడం, రామ్ చరణ్ రక్షణా సిబ్బంది వారిపైన దాడి జరపడం తెలిసిందే. ప్రస్తుతం కాకినాడ పర్యటనలో ఉన్న చిరంజీవి అందులో భాగంగా పాత్రికేయుల సమావేశంలో మాట్లాడగా ఈ ప్రశ్నకుగానూ చరణ్ వివరణ ఇచ్చినదే ఇంకా చివరి ఘటన అని, తాను ఇందులో ఏమి మాట్లాడాల్సిన అవసరం లేదని తెలిపారు.
దాడి ఘటనపై చరణ్ ఇచ్చినదే తుది వివరణ అన్న చిరు
దాడి ఘటనపై చరణ్ ఇచ్చినదే తుది వివరణ అన్న చిరు
Published on May 11, 2013 5:30 PM IST
సంబంధిత సమాచారం
- ‘మిరాయ్’లో ప్రభాస్ వాయిస్ ఓవర్.. అది రియల్..!
- థియేటర్/ఓటీటీ’ : ఈ వారం క్రేజీ సిరీస్ లు, చిత్రాలివే !
- ప్రభాస్ ‘స్పిరిట్’ పై లేటెస్ట్ అప్ డేట్ !
- అఖిల్ ‘లెనిన్’ ఇంట్రో సీన్స్ పై కసరత్తులు !
- 10 రోజుల్లో ‘లిటిల్ హార్ట్స్’ సెన్సేషన్.. ఏకంగా రూ.32 కోట్లు..!
- ఓజి : గన్స్ ఎన్ రోసెస్.. ఊచకోతకు సిద్ధం కావాల్సిందే..!
- ‘కిష్కింధపురి’తో బెల్లంకొండ శ్రీనివాస్ సాలిడ్ కమ్ బ్యాక్..!
- ఎవరు విడాకులు తీసుకొన్నా నాతో పెళ్లి అనేవారు – మీనా
- క్రికెట్ కాదు, దేశభక్తే ముఖ్యం: షేక్హ్యాండ్ నిరాకరణపై కెప్టెన్ సూర్యకుమార్ గట్టి సమాధానం
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ఓటిటి సమీక్ష: ‘తను రాధే నేను మధు’ – తెలుగు లఘు చిత్రం ఈటీవీ విన్ లో
- ‘డ్రాగన్’ కోసం కొత్తగా ట్రై చేస్తోన్న ఎన్టీఆర్ ?
- క్రేజీ క్లిక్: ‘ఓజి’ ఫ్యాన్స్ కి ఇది కదా కావాల్సింది.. పవన్ పై థమన్ సర్ప్రైజ్ ఫోటో
- ‘ఉస్తాద్ భగత్ సింగ్’ పై సాలిడ్ అప్డేట్ ఇచ్చిన హీరోయిన్!
- ఆ సినిమాతో 200 కోట్లు నష్టాలు – అమీర్ ఖాన్
- ఆయన మరణాన్ని తట్టుకోలేకపోయారు – రజనీకాంత్
- ఓజి : గన్స్ ఎన్ రోసెస్.. ఊచకోతకు సిద్ధం కావాల్సిందే..!
- ‘మన శంకర వరప్రసాద్ గారు” కోసం భారీ సెట్.. ఎక్కడంటే ?