మ్యూజిక్ డైరెక్టర్ చక్రి, నిర్మాత పరుచూరి ప్రసాద్ పై నిర్భయ చట్టం క్రింద కేసు నమోదైంది. ఈ కేసును బంజారా హిల్స్ పోలీసు స్టేషన్ లో సోమవారం రోజు మాధవి అనే యువతీ పెట్టడం జరిగింది. ఈ పిర్యాదులో ఫ్రెండ్ షిప్ డే రోజు చక్రి, ప్రసాద్ తనతో అసభ్యంగా ప్రవర్తించారని తెలియజేసింది. అయితే ఈ విషయం గురించి చక్రి గాని, ప్రసాద్ గాని ఎటువంటి ప్రకటన చేయలేదు. ఈ విషయం పై పోలీసులు ఫోన్ చేసి వారిని విచారించగా వారు సరైన సమాదానం చెప్పలేదని సమాచారం.
మ్యూజిక్ డైరెక్టర్, నిర్మాతపై నిర్భయ చట్టం కేసు
మ్యూజిక్ డైరెక్టర్, నిర్మాతపై నిర్భయ చట్టం కేసు
Published on Aug 5, 2013 4:10 PM IST
సంబంధిత సమాచారం
- రజినీ, కమల్ మల్టీస్టారర్ పై కొత్త ట్విస్ట్!
- తెలంగాణ విమోచన దినోత్సవం నాడు ‘ఏడు తరాల యుద్ధం’ అనౌన్సమెంట్
- ‘మిరాయ్’ వసూళ్ల వర్షం.. 100 కోట్ల క్లబ్ తో పాటు మరో ఫీట్
- ‘లిటిల్ హార్ట్స్’ నిర్మాత నెక్స్ట్.. అపుడే సాలిడ్ ఓటిటి డీల్ పూర్తి?
- మోక్షజ్ఞతో ‘మిరాయ్’ చూసిన బాలయ్య!
- ఇళయరాజా ఎఫెక్ట్.. ఓటిటి నుంచి అజిత్ సినిమా తొలగింపు!
- సోషల్ మీడియాని షేక్ చేసిన ‘ఓజి’ కొత్త స్టిల్స్!
- “కాంతార” ట్రైలర్ ఇంకెప్పుడు? ఇందుకే ఆలస్యం?
- నాని నెక్స్ట్ మూవీపై ఇంట్రెస్టింగ్ బజ్.. ఈసారి అలాంటిదా..?
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- 100 పర్సెంట్ స్ట్రైక్ రేట్ అంటున్న ‘ఓజి’ టీం!
- 4 రోజుల్లో వరల్డ్ వైడ్ “మిరాయ్” వసూళ్లు ఎంతంటే!
- ఫోటో మూమెంట్ : సంప్రదాయ వేషధారణలో ఒకే ఫ్రేమ్లో మెరిసిన క్రికెట్ రాణులు
- ఇంటర్వ్యూ : ప్రియాంక మోహన్ – ‘ఓజీ’ నాకు చాలా స్పెషల్..!
- పిక్ టాక్ : యూఎస్ కాన్సులేట్లో ఎన్టీఆర్.. డ్రాగన్ కోసమే..!
- పోల్ : ‘ఓజి’ నుంచి ఇపుడు వరకు వచ్చిన నాలుగు సాంగ్స్ లో మీకేది బాగా నచ్చింది?
- ఓటీటీ సమీక్ష : తమన్నా ‘డూ యూ వాన్నా పార్ట్నర్’ తెలుగు డబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో
- అప్పుడు మహేష్ ఫ్యాన్స్, ఇప్పుడు పవన్ ఫ్యాన్స్ ని తప్పని ప్రూవ్ చేసిన థమన్!