రవితేజ మరియు ఇలియానా ఇద్దరు ఆశలు పెట్టుకున్న ‘దేవుడు చేసిన మనుషులు’ షూటింగ్ పూర్తి చేసుకుని పాటలో చిత్రీకరణలో బిజీగా ఉంది. పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో భాగంగా డబ్బింగ్ కార్యక్రమాలు శబ్దాలయ స్టుడియోలో జరుగుతున్నాయి. బ్రహ్మానందం మరియు సుబ్బరాజు మరికొందరు నటులు ఈ చిత్రం కోసం డబ్బింగ్ చెప్పడం పూర్తి చేసారు. ప్రస్తుతం రవితేజ, ఇలియానా ఇటలీలో ఈ చిత్రానికి సంభందించిన పాటల చిత్రీకరణ చేస్తున్నారు. గతంలో ‘ఎందుకే రమణమ్మ’ అంటూ పాట కంపోజ్ చేసి సంచలనం సృష్టించిన రఘు కుంచె ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. జూన్ మొదటి ఈ చిత్ర ఆడియోని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని జూలై నెలలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
డబ్బింగ్ జరుపుకుంటున్న దేవుడు చేసిన మనుషులు
డబ్బింగ్ జరుపుకుంటున్న దేవుడు చేసిన మనుషులు
Published on May 26, 2012 10:43 PM IST
సంబంధిత సమాచారం
- వివి వినాయక్ రీఎంట్రీ.. ఆ హీరో కోసం మాస్ సబ్జెక్ట్ తో ఆల్ సెట్?
- అఫీషియల్: ‘మాస్ జాతర’ వాయిదా.. మరి కొత్త డేట్?
- ‘మిరాయ్’ కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది.. ట్రైలర్ డేట్ కూడా ఫిక్స్!
- యూఎస్ మార్కెట్ లో 2 మిలియన్ దిశగా ‘మహావతార్ నరసింహ’
- ‘కూలీ’: ఒక్క తెలుగు వెర్షన్ లోనే ఇంత రాబట్టిందా?
- తారక్ నెక్స్ట్ బాలీవుడ్ ప్రాజెక్ట్ కి బ్రేక్?
- నైజాంలో ‘ఓజి’ కోసం ఓజి ప్రొడ్యూసర్!?
- గ్లోబల్ ఫినామినాగా మారుతున్న అల్లు అర్జున్, అట్లీ ప్రాజెక్ట్!
- బాలయ్య నెక్స్ట్ మూవీపై సాలిడ్ అప్డేట్..!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- పోల్ : ఇండియా నుంచి అఫీషియల్గా ఆస్కార్కు వెళ్లిన సినిమా ఏది..?
- ఓటిటి సమీక్ష: ‘ప్రేమ ఎక్కడ నీ చిరునామా’ – తెలుగు లఘు చిత్రం ఈటీవీ విన్ లో
- ఎన్టీఆర్ ‘డ్రాగన్’ కోసం మరో ఇద్దరి పై కసరత్తులు !
- సొంతగడ్డపై ‘కూలీ’ వెనుకంజ.. ఆ మార్క్ కష్టమే..?
- అందుకే ‘పెద్ది’లో ఆఫర్ వదులుకుందట !
- గ్లోబల్ ఫినామినాగా మారుతున్న అల్లు అర్జున్, అట్లీ ప్రాజెక్ట్!
- ఓటీటీలో ‘కింగ్డమ్’ రూల్ చేసేందుకు రెడీ అయిన విజయ్ దేవరకొండ..!
- నైజాంలో ‘ఓజి’ కోసం ఓజి ప్రొడ్యూసర్!?