తాజా పుకారు కనుక నిజమయితే “శ్రీ రామ రాజ్యం” చిత్రంతో మైమరిపించాక బాల కృష్ణ మరోసారి నయనతారతో కలిసి నటించనున్నారు. బాల కృష్ణ కొన్నేళ్ళ క్రితం నిలిచిపోయిన తన కలల చిత్రం “నర్తనశాల” చిత్రాన్ని తిరిగి మొదలు పెట్టాలన్న ఆలోచనలో ఉన్నారు. అప్పట్లో ప్రధాన పాత్ర సౌందర్య చెయ్యాల్సి ఉంది ఆవిడ మరణించాక ఈ చిత్రాన్ని నిలిపివేశారు. “శ్రీ రామ రాజ్యం” చిత్రంలో నయనతార నటన నచ్చి బాలకృష్ణ ద్రౌపది పాత్ర గురించి ఆమెతో చర్చలు జరిపినట్టు తెలుస్తుంది. శ్రీ రామ రాజ్యం నిర్మాత యలమంచలి సాయి బాబా ఈ చిత్రాన్ని నిర్మించాబోతున్నట్టు తెలుస్తుంది. అన్ని సరిగ్గా జరిగితే బాలకృష్ణ అభిమానులకు పండగే. చూద్దాం ఈ పుకార్లు నిజమవుతాయో లేదో.
బాలకృష్ణ ,నయనతార మళ్ళి కలుస్తున్నారా?
బాలకృష్ణ ,నయనతార మళ్ళి కలుస్తున్నారా?
Published on Apr 14, 2012 7:51 PM IST
సంబంధిత సమాచారం
- ‘బాలయ్య’ నుంచి మరో మరో వినూత్న కథ ?
- ‘రాజా సాబ్’ను ముగించే పనిలో ప్రభాస్.. షూటింగ్లో డార్లింగ్ బిజీ!
- మరో నెల రోజులు మాత్రమే.. ‘ఓజి’ ఫైర్ స్టోర్మ్కు అన్నీ లాక్..!
- పోల్ : ఇండియా నుంచి అఫీషియల్గా ఆస్కార్కు వెళ్లిన సినిమా ఏది..?
- ఓటీటీలో ‘కింగ్డమ్’ రూల్ చేసేందుకు రెడీ అయిన విజయ్ దేవరకొండ..!
- ‘బన్నీ – అట్లీ’ సినిమాలో బ్రదర్ సెంట్ మెంట్ !
- స్పాన్సర్ లేకుండా ఆసియా కప్: డ్రీమ్11తో బీసీసీఐ మూడు సంవత్సరాల ఒప్పందం మధ్యలో రద్దు
- విషాదం: ప్రముఖ నటుడు మృతి
- లాంగ్ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్న ‘పూరి’ ?
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- “రాజా సాబ్”కు ఇబ్బందులు.. నిజమేనా ?
- ‘సూర్య’ సినిమా కోసం భారీ సెట్ !
- ‘ది రాజా సాబ్’ ఇంట్రో సాంగ్ పై మేకర్స్ మాస్ ప్రామిస్!
- మెగా ఫ్యాన్స్కు నిరాశ.. రీ-రిలీజ్లో ‘స్టాలిన్’ ఫ్లాప్..!
- అక్కడ ‘లియో’ రికార్డులు లేపేసిన ‘కూలీ’
- అందుకే ‘పెద్ది’లో ఆఫర్ వదులుకుందట !
- ఓటిటి సమీక్ష: ‘ప్రేమ ఎక్కడ నీ చిరునామా’ – తెలుగు లఘు చిత్రం ఈటీవీ విన్ లో
- ఊహించని పోస్టర్ తో ‘ఓజి’ నెక్స్ట్ సాంగ్ టైం వచ్చేసింది!