మహేష్ బాబు మరియు రామ్ చరణ్ తేజ్ లను పరిచయం చేసిన అశ్విని దత్ ఇప్పుడు తిరిగి వారితో పని చెయ్యబోతున్నారు.“రాజ కుమారుడు” చిత్రం తో మహేష్ బాబుని “చిరుత” చిత్రం తో రామ్ చరణ్ తేజ్ ని వైజయంతి బ్యానర్ మీద పరిచయం చేసారు తరువాత వీరు ఇద్దరిలో ఎవరితోనూ చిత్రాలు చెయ్యలేదు. ఇప్పుడు 2012లో అశ్విని దత్ రామచరణ్ మరియు శ్రీను వైట్ల కలయికలో ఒక చిత్రం నిర్మించబోతున్నారు. అదే విధంగా క్రిష్ దర్శకత్వం లో మహేష్ బాబు నటిస్తున్న చిత్రాన్ని కూడా నిర్మించబోతున్నారు. రెండు వరుస విజయాలతో ఉన్న మహేష్ బాబు మరియు “ఆరెంజ్” లాంటి పరాజయం తో చరణ్ ఉన్నారు వీరు ఇరువురికి ఈ చిత్రాలు ఎలాంటి ఫలితాన్నిస్తాయో వేచి చూడాలి.
చరణ్,మహేష్ ల తో మళ్ళి చిత్రాలు చేయనున్న అశ్విని దత్
చరణ్,మహేష్ ల తో మళ్ళి చిత్రాలు చేయనున్న అశ్విని దత్
Published on Feb 4, 2012 3:39 PM IST
సంబంధిత సమాచారం
- బిజీబిజీగా సుకుమార్.. ఇంత వర్క్ స్ట్రెస్లోనూ స్ట్రాంగ్ ఫోకస్!
- అందుకే సక్సెస్ కాలేదు – తెలుగు హీరోయిన్
- శ్రీలీల.. హిట్టు కొట్టాలమ్మా..!
- మెగాస్టార్ సినిమాలో మహారాజ విలన్ ?
- ప్లాన్ మార్చిన విజయ్ దేవరకొండ..?
- థియేటర్/ఓటీటీ’ : ఈ వీక్ బాక్సాఫీస్ చిత్రాలివే, ఓటీటీ క్రేజీ సిరీస్ లు ఇవే !
- అఫీషియల్ : ‘మాస్ జాతర’ ప్రీమియర్లు పడేది అప్పుడే..!
- పోల్ : ‘మాస్ జాతర’ ట్రైలర్ ఎలా అనిపించింది..?
- ట్రైలర్ టాక్ : ‘మాస్ జాతర’తో ఊరమాస్ ట్రీట్ ఇచ్చిన మాస్ రాజా..!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ఓటీటీ లోకి వచ్చాక “ఓజి” కి ఊహించని రెస్పాన్స్!
- ముందస్తు బుకింగ్ లో అదరగొట్టిన ‘బాహుబలి ది ఎపిక్’ !
- అఫీషియల్ : కాంతార చాప్టర్ 1 ఓటీటీ డేట్ ఫిక్స్..!
- ‘డెకాయిట్’ కొత్త రిలీజ్ డేట్ వచ్చేస్తోంది..!
- చిరంజీవి సినిమాలో ‘ఖైదీ’ హీరో?
- పట్టాలెక్కేందుకు ‘స్పిరిట్’ రెడి!
- ప్రమోషన్స్ ముమ్మరం చేసిన శ్రీలీల !
- ట్రైలర్ టాక్ : ‘మాస్ జాతర’తో ఊరమాస్ ట్రీట్ ఇచ్చిన మాస్ రాజా..!


