మహేష్ బాబు మరియు రామ్ చరణ్ తేజ్ లను పరిచయం చేసిన అశ్విని దత్ ఇప్పుడు తిరిగి వారితో పని చెయ్యబోతున్నారు.“రాజ కుమారుడు” చిత్రం తో మహేష్ బాబుని “చిరుత” చిత్రం తో రామ్ చరణ్ తేజ్ ని వైజయంతి బ్యానర్ మీద పరిచయం చేసారు తరువాత వీరు ఇద్దరిలో ఎవరితోనూ చిత్రాలు చెయ్యలేదు. ఇప్పుడు 2012లో అశ్విని దత్ రామచరణ్ మరియు శ్రీను వైట్ల కలయికలో ఒక చిత్రం నిర్మించబోతున్నారు. అదే విధంగా క్రిష్ దర్శకత్వం లో మహేష్ బాబు నటిస్తున్న చిత్రాన్ని కూడా నిర్మించబోతున్నారు. రెండు వరుస విజయాలతో ఉన్న మహేష్ బాబు మరియు “ఆరెంజ్” లాంటి పరాజయం తో చరణ్ ఉన్నారు వీరు ఇరువురికి ఈ చిత్రాలు ఎలాంటి ఫలితాన్నిస్తాయో వేచి చూడాలి.
చరణ్,మహేష్ ల తో మళ్ళి చిత్రాలు చేయనున్న అశ్విని దత్
చరణ్,మహేష్ ల తో మళ్ళి చిత్రాలు చేయనున్న అశ్విని దత్
Published on Feb 4, 2012 3:39 PM IST
సంబంధిత సమాచారం
- మెగాస్టార్ కి కొత్త టీమ్.. ఈ బర్త్ డే నుంచే
- ‘కూలీ’ని ఖూనీ చేసింది ఆయనేనా..?
- తోపు హీరోలతో బిజీగా ఉన్న ఏకైక హీరోయిన్..!
- పాజిటివ్ రెస్పాన్స్తో దూసుకుపోతున్న ఘాటి ‘దస్సోర’ సాంగ్
- బాక్సాఫీస్ దగ్గర ఢమాల్.. ఓటీటీలో వీరమల్లు తుఫాన్..!
- టీమ్ ఇండియా వైస్ కెప్టెన్సీ మార్పుతో సంజు శాంసన్కు కొత్త పోటీ – గిల్, పంత్, అక్షర్ మధ్య ఆసక్తికర సమీకరణాలు
- గుండెల్ని హత్తుకునేలా ‘కన్యాకుమారి’ ట్రైలర్
- ‘విశ్వంభర’ రిలీజ్ డేట్పై అఫీషియల్ ప్రకటన.. ఎప్పుడంటే..?
- అడివి శేష్ ‘డకాయిట్’కు భారీ పోటీ తప్పదా..?
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- 8 వసంతాలు తర్వాత ప్రభాస్, అనుష్క ట్రీట్!?
- నైజాంలో వర్కింగ్ డేకి కూలీ, వార్ 2 ఇక్కట్లు!
- పోల్ : ఒక సినిమాలో జంటగా, మరో చిత్రంలో తోబుట్టువులుగా — ఆ నటీనటులను ఊహించండి!
- సర్ప్రైజ్.. ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘హరిహర వీరమల్లు’
- ఈ ఒక్క భాష తప్ప మిగతా వాటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన ‘హరిహర వీరమల్లు’
- ‘మదరాసి’ ఫస్ట్ హీరో అతను అంటున్న మురుగదాస్!
- అఫీషియల్ : రూ.300 కోట్లు దాటిన ‘వార్ 2’ వరల్డ్వైడ్ కలెక్షన్స్..!
- ఆ హీరో సినిమా మళ్లీ వాయిదా పడుతోందా..?