“ఓయ్” చిత్రంతో తెలుగు తెరకు దర్శకుడిగా పరిచయమయిన ఆనంద్ రంగ “రాండమ్ థాట్స్” అనే నూతన నిర్మాణ సంస్థను స్థాపించారు. గతంలో “ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం” వంటి చిత్రానికి నిర్మాతగా ఉన్న శేషు రెడ్డి తో జత కలిసి ఆనంద్ రంగ ఈ సంస్థను స్థాపించారు. ప్రస్తుతం ఆనంద్ రంగ, శంకర్ మార్తాండ్ దర్శకత్వంలో రానున్న “పొగ” చిత్రాన్ని నిర్మిస్తున్నారు.ఈ మధ్యనే అయన తరువాత చిత్రంలో కొత్త ప్రతిభను పరిచయం చేస్తాను అని ప్రకటించారు. ఈ రెండు చిత్రాలు కాకుండా అయన సందీప్ కిషన్ ప్రధాన పాత్రలో రానున్న మరో చిత్రాన్ని నిర్మించనున్నారు. నూతన దర్శకుడు దర్శకత్వం వహించబోయే ఈ చిత్రం కచ్చితంగా విజయం సదిస్తుందని ఆనంద్ రంగ ధీమాగా ఉన్నారు. 2013 ముగింపు కి ఆనంద్ రంగ మరియు శేషు వాళ్ళ బ్యానర్ లో మూడు చిత్రాలను విడుదల చెయ్యాలని అనుకుంటున్నారు.
నూతన నిర్మాణ సంస్థను స్థాపించిన ఆనంద్ రంగ
నూతన నిర్మాణ సంస్థను స్థాపించిన ఆనంద్ రంగ
Published on Dec 6, 2012 1:30 AM IST
సంబంధిత సమాచారం
- సమీక్ష: ‘మిరాయ్’ – ఇంప్రెస్ చేసే సాలిడ్ అడ్వెంచరస్ మైథాలజీ డ్రామా
- ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రమోషన్స్ ఎప్పుడు షురూ చేస్తారు..?
- మరోసారి ఓటీటీలో థ్రిల్ చేసేందుకు వస్తున్న త్రిష
- ‘కిష్కింధపురి’ క్రేజ్ చూశారా.. పది గంటల్లో పదివేలకు పైగా..!
- ఫోటో మూమెంట్ : ఇంటర్వెల్ ఎపిసోడ్ రికార్డింగ్లో ‘అఖండ 2’ టీమ్ బిజీ!
- బాక్సాఫీస్ దగ్గర స్ట్రగుల్ అవుతున్న ‘మదరాసి’
- ‘మిరాయ్’ సర్ప్రైజ్.. రెబల్ సౌండ్ మామూలుగా ఉండదు..!
- ఇంటర్వ్యూ : సూపర్ హీరో తేజ సజ్జా – ‘మిరాయ్’ అద్భుతమైన థియేట్రికల్ ఎక్స్పీరియెన్స్ ఇస్తుంది!
- టీమిండియా విజయ రహస్యం: శివమ్ దూబే అదృష్టం, సూర్యకుమార్ నాయకత్వం
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సాలిడ్ బుకింగ్స్ కనబరుస్తున్న ‘మిరాయ్’
- ‘కాంతార 1’ కి భారీ ఓటిటి డీల్!
- గ్లోబల్ రీచ్ కోసం ‘కాంతార 1’.. వర్కౌట్ అయ్యేనా?
- ఫోటో మూమెంట్ : కొణిదెల వారసుడికి మెగా దీవెనలు!
- మహావతార్ తర్వాత ‘వాయుపుత్ర’.. సెన్సేషనల్ అనౌన్సమెంట్ తో నాగవంశీ
- ఇదంతా ‘మహావతార్ నరసింహ’ ప్రభావమేనా? కానీ.. ఓ ఇంట్రెస్టింగ్ అంశం
- గుడ్ న్యూస్: కొణిదెల కుటుంబంలోకి మరో వారసుడు
- ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన సూపర్ స్టార్ “కూలీ”