“ఓయ్” చిత్రంతో తెలుగు తెరకు దర్శకుడిగా పరిచయమయిన ఆనంద్ రంగ “రాండమ్ థాట్స్” అనే నూతన నిర్మాణ సంస్థను స్థాపించారు. గతంలో “ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం” వంటి చిత్రానికి నిర్మాతగా ఉన్న శేషు రెడ్డి తో జత కలిసి ఆనంద్ రంగ ఈ సంస్థను స్థాపించారు. ప్రస్తుతం ఆనంద్ రంగ, శంకర్ మార్తాండ్ దర్శకత్వంలో రానున్న “పొగ” చిత్రాన్ని నిర్మిస్తున్నారు.ఈ మధ్యనే అయన తరువాత చిత్రంలో కొత్త ప్రతిభను పరిచయం చేస్తాను అని ప్రకటించారు. ఈ రెండు చిత్రాలు కాకుండా అయన సందీప్ కిషన్ ప్రధాన పాత్రలో రానున్న మరో చిత్రాన్ని నిర్మించనున్నారు. నూతన దర్శకుడు దర్శకత్వం వహించబోయే ఈ చిత్రం కచ్చితంగా విజయం సదిస్తుందని ఆనంద్ రంగ ధీమాగా ఉన్నారు. 2013 ముగింపు కి ఆనంద్ రంగ మరియు శేషు వాళ్ళ బ్యానర్ లో మూడు చిత్రాలను విడుదల చెయ్యాలని అనుకుంటున్నారు.
నూతన నిర్మాణ సంస్థను స్థాపించిన ఆనంద్ రంగ
నూతన నిర్మాణ సంస్థను స్థాపించిన ఆనంద్ రంగ
Published on Dec 6, 2012 1:30 AM IST
సంబంధిత సమాచారం
- టీమిండియా విజయ రహస్యం: శివమ్ దూబే అదృష్టం, సూర్యకుమార్ నాయకత్వం
- ట్రాన్స్ ఆఫ్ ఓమి.. విధ్వంసానికి మారుపేరు..!
- ‘ఓజి’ ప్రీరిలీజ్ ఈవెంట్ వేదిక ఇదేనా!?
- హైదరాబాద్లో బొమ్మల సినిమాకు ఇంత క్రేజా..?
- అఫీషియల్ : దుల్కర్ సల్మాన్ ‘కాంత’ రిలీజ్ వాయిదా
- ‘ఉస్తాద్ భగత్ సింగ్’ పై ఇంట్రెస్టింగ్ న్యూస్!
- టీజర్ టాక్: ఇంట్రెస్టింగ్ గా ‘తెలుసు కదా’.. ముగింపు ఎలా ఉంటుందో!
- ‘ఓజి’ నుంచి ‘ట్రాన్స్ ఆఫ్ ఓమి’ కి టైం ఫిక్స్ చేసిన థమన్!
- ఓవర్సీస్ మార్కెట్ లో ‘మిరాయ్’ హవా
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- గ్లోబల్ రీచ్ కోసం ‘కాంతార 1’.. వర్కౌట్ అయ్యేనా?
- ఫోటో మూమెంట్ : కొణిదెల వారసుడికి మెగా దీవెనలు!
- మహావతార్ తర్వాత ‘వాయుపుత్ర’.. సెన్సేషనల్ అనౌన్సమెంట్ తో నాగవంశీ
- ఇదంతా ‘మహావతార్ నరసింహ’ ప్రభావమేనా? కానీ.. ఓ ఇంట్రెస్టింగ్ అంశం
- గుడ్ న్యూస్: కొణిదెల కుటుంబంలోకి మరో వారసుడు
- ‘కాంతార 1’ కి భారీ ఓటిటి డీల్!
- ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన సూపర్ స్టార్ “కూలీ”
- సాలిడ్ బుకింగ్స్ కనబరుస్తున్న ‘మిరాయ్’