నందమూరి బాలకృష్ణ నటించిన తాజా చిత్రం ‘అధినాయకుడు’ మార్చి కి వాయిదా పడింది. తొలుత మహా శివరాత్రి కి విడుదల చేద్దాం అని భావించగా, కొన్ని అనివార్య కారణాల వలన చిత్రాన్ని మార్చి 23 కి వాయిదా వేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ చిత్రం లో బాలకృష్ణ సరసన లక్ష్మీ రాయ్ మరియు సలోని నటించగా, జయసుధ ప్రత్యేక పాత్ర లో కనిపించనున్నారు. పరుచూరి మురళి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి పద్మ కుమార్ చౌదరి నిర్మాత. రాజకీయ కథాంశం తో ఈ చిత్రం సాగుతుందని తెలుస్తోంది. కళ్యాణి మాలిక్ ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూర్చారు.
మార్చి కి వాయిదా పడ్డ అధినాయకుడు
మార్చి కి వాయిదా పడ్డ అధినాయకుడు
Published on Feb 1, 2012 8:36 AM IST
సంబంధిత సమాచారం
- అఫీషియల్ : కాంతార చాప్టర్ 1 ఓటీటీ డేట్ ఫిక్స్..!
- బాలయ్య సరసన నయనతార ఫిక్స్ !
- ప్రమోషన్స్ ముమ్మరం చేసిన శ్రీలీల !
- ‘మాస్ జాతర’ ప్రీరిలీజ్ ఈవెంట్ కి చీప్ గెస్ట్ ఫిక్స్ !
- అప్పట్లో నన్ను ఐరన్లెగ్ అనేవారు – రమ్యకృష్ణ
- కమల్ పై శ్రుతి హాసన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ !
- డ్రాగన్ కోసం ఉత్తర ఆఫ్రికాలో ఎన్టీఆర్ యాక్షన్ !
- మృణాల్ పై కీలక సీక్వెన్స్ షూట్ చేస్తున్న అట్లీ ?
- ఆ సినిమా వెయ్యి కోట్ల క్లబ్ లో చేరుతుందా ?
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ముందస్తు బుకింగ్ లో అదరగొట్టిన ‘బాహుబలి ది ఎపిక్’ !
- ఓటీటీ లోకి వచ్చాక “ఓజి” కి ఊహించని రెస్పాన్స్!
- చిరంజీవి సినిమాలో ‘ఖైదీ’ హీరో?
- పట్టాలెక్కేందుకు ‘స్పిరిట్’ రెడి!
- మరో స్పెషల్ సాంగ్ లో పూజాహెగ్డే ?
- ఆ సినిమా వెయ్యి కోట్ల క్లబ్ లో చేరుతుందా ?
- ఫౌజీ పై ఇంట్రెస్టింగ్ బజ్.. నిజమైతే ఫ్యాన్స్కు డబుల్ ట్రీట్ ఖాయం!
- ‘శంకర వరప్రసాద్ గారు’తో మెగాస్టార్ ఆ ఫీట్ కొడతారా..?


