ప్రిన్స్ మహేష్ బాబు రేంజ్ ని అమాంతం ఒకే సారి పెంచేసిన సినిమా అతడు. అప్పటి వరకు మూసగా వస్తున్న యాక్షన్ సినిమాలతో బోర్ కొట్టిన తెలుగు ప్రేక్షకులకి విందు భోజనం లాంటి ప్రేక్షలకు అందించారు దర్శకుడు త్రివిక్రమ్. ఈ చిత్ర మొదటి ఆరు సంవత్సరాలకు గాను సాటిలైట్ హక్కులను మా టీవీ వారు దక్కించుకున్నారు. ఆ గడువు ఈ నెలాఖరుతో పూర్తయింది. ఆ హక్కులను మళ్లీ వచ్చే ఆరు సంవత్సరాలకు గాను పొడిగించుకోవడానికి దాదాపుగా మూడున్నర కోట్ల రూపాయలు చెల్లించినట్లు సమాచారం. ఈ సినిమాకి ఇప్పటికీ ప్రజాదరణ తగ్గలేదు అని చెప్పడానికి ఇదే నిదర్శనం. అతడు సినిమాలో మహేష్ సరసన త్రిషా నటించగా త్రివిక్రమ్ దర్శకత్వం వహించారు. జయభేరి ఆర్ట్స్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై మురళి మోహన్ నిర్మించారు.
అతడు సాటిలైట్ హక్కులను పొడిగించుకున్న ‘మా’
అతడు సాటిలైట్ హక్కులను పొడిగించుకున్న ‘మా’
Published on Dec 27, 2011 12:00 PM IST
సంబంధిత సమాచారం
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ‘కింగ్డమ్’ కొత్త సమస్య.. ప్రీమియర్ షోలకు కుదరట్లేదుగా..!
- బాబీతో చిరు నెక్స్ట్ చిత్రం మొదలయ్యేది అప్పుడేనా..?
- ఓటిటి సమీక్ష: ‘మండల మర్డర్స్’ – తెలుగు డబ్ సూపర్ నాచురల్ థ్రిల్లర్ సిరీస్ నెట్ ఫ్లిక్స్ లో
- ‘కింగ్డమ్’లో ఆ సర్ప్రైజింగ్ రోల్ కూడా అతడేనా?
- ‘వీరమల్లు’కి అసలు పరీక్ష.. నెగ్గే ఛాన్స్ ఉంది!
- ‘వీరమల్లు’ టికెట్ ధరలు తగ్గింపు.. ఎప్పటినుంచి అంటే!
- ఓటిటి డేట్ ఫిక్స్ చేసేసుకున్న నితిన్ ‘తమ్ముడు’
- ‘కింగ్డమ్’ ముందు గట్టి టార్గెట్?