రాష్ట్ర విభజన నేపధ్యంలో ఆంద్ర ప్రదేశ్ రాజకీయాల నడుమ జరుగుతున్న హై డ్రామా నేపధ్యంలో ఈ సెగ మన టాలీవుడ్ కు సైతం సాకింది. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాతగా తెరకెక్కించిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ‘ఎవడు’ సినిమా ఆగష్టు 21కి వాయిదాపడింది. ముందుగా ఈ చిత్రాన్ని ఈ నెల 31కి విడుదల చేద్దామనుకున్నారు, అయితే ప్రత్యేక తెలంగాణా నేపధ్యంలో కాంగ్రెస్ కోర్ కమిటీ ఆగష్టు 2న తమ నిర్ణయం తెలిపే ఆస్కారం వున్న కారణాన ఆ తేదిలలో గొడవల జరిగే అవకాశం వుంది కనుక ఈ సినిమాను సేఫ్ డేట్ కు వాయిదా వేసారు. ఈ సినిమాను చిరంజీవి పుట్ట్టినరోజు కానుకగా ఆగష్టు 21న విడుదల చేస్తామని తెలిపారు. శృతిహాసన్, అమీ జాక్సన్ లు హీరోయిన్స్. దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించాడు. రామ్ ప్రసాద్ సినిమాటోగ్రాఫర్. అల్లు అర్జున్ మరియు కాజల్ ముఖ్యమైన పాత్రలను పోషించారు.
వాయిదాపడిన రామ్ చరణ్ ఎవడు చిత్రం
వాయిదాపడిన రామ్ చరణ్ ఎవడు చిత్రం
Published on Jul 27, 2013 6:21 PM IST
సంబంధిత సమాచారం
- ‘మిరాయ్’ వసూళ్ల వర్షం.. 100 కోట్ల క్లబ్ తో పాటు మరో ఫీట్
- ‘లిటిల్ హార్ట్స్’ నిర్మాత నెక్స్ట్.. అపుడే సాలిడ్ ఓటిటి డీల్ పూర్తి?
- మోక్షజ్ఞతో ‘మిరాయ్’ చూసిన బాలయ్య!
- ఇళయరాజా ఎఫెక్ట్.. ఓటిటి నుంచి అజిత్ సినిమా తొలగింపు!
- సోషల్ మీడియాని షేక్ చేసిన ‘ఓజి’ కొత్త స్టిల్స్!
- “కాంతార” ట్రైలర్ ఇంకెప్పుడు? ఇందుకే ఆలస్యం?
- నాని నెక్స్ట్ మూవీపై ఇంట్రెస్టింగ్ బజ్.. ఈసారి అలాంటిదా..?
- ఇంటర్వ్యూ : నిర్మాత రామాంజనేయులు జవ్వాజి – ‘భద్రకాళి’ సరికొత్త పొలిటికల్ థ్రిల్లర్
- ప్రభాస్, ప్రశాంత్ వర్మ ప్రాజెక్ట్ పై ఇంట్రెస్టింగ్ అప్డేట్!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- 100 పర్సెంట్ స్ట్రైక్ రేట్ అంటున్న ‘ఓజి’ టీం!
- 4 రోజుల్లో వరల్డ్ వైడ్ “మిరాయ్” వసూళ్లు ఎంతంటే!
- ఫోటో మూమెంట్ : సంప్రదాయ వేషధారణలో ఒకే ఫ్రేమ్లో మెరిసిన క్రికెట్ రాణులు
- ఇంటర్వ్యూ : ప్రియాంక మోహన్ – ‘ఓజీ’ నాకు చాలా స్పెషల్..!
- పిక్ టాక్ : యూఎస్ కాన్సులేట్లో ఎన్టీఆర్.. డ్రాగన్ కోసమే..!
- పోల్ : ‘ఓజి’ నుంచి ఇపుడు వరకు వచ్చిన నాలుగు సాంగ్స్ లో మీకేది బాగా నచ్చింది?
- ఓటీటీ సమీక్ష : తమన్నా ‘డూ యూ వాన్నా పార్ట్నర్’ తెలుగు డబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో
- అప్పుడు మహేష్ ఫ్యాన్స్, ఇప్పుడు పవన్ ఫ్యాన్స్ ని తప్పని ప్రూవ్ చేసిన థమన్!