యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ హీరోగా హారీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రామయ్యా వస్తావయ్యా’ సినిమా షూటింగ్ మలేషియాకి మారింది. అక్కడే ఈ సినిమా కొద్ది రోజులు షూటింగ్ జరుపుకోనుందని సమాచారం. సెప్టెంబర్ లో ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ యాక్షన్ ఎంటర్టైనర్లో సమంత హీరోయిన్ గా నటిస్తుండగా, శృతి హాసన్ ఓ కీలాక పాత్రలో కనిపించనుంది. థమన్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్న ఈ సినిమాలో ఎన్.టి.ఆర్ పవర్ఫుల్ స్టూడెంట్ లీడర్ గా కనిపించనున్నాడు. ఎన్.టి.ఆర్ ఫ్యాన్స్ ఈ సినిమాలో హరీష్ శంకర్ అదిరిపోయే పంచ్ డైలాగ్స్ రాసుంటాడని ఆశిస్తున్నారు. దిల్ రాజు ఈ సినిమాకి నిర్మాత
మలేషియాకి షిఫ్ట్ అయిన రామయ్యా వస్తావయ్యా టీం
మలేషియాకి షిఫ్ట్ అయిన రామయ్యా వస్తావయ్యా టీం
Published on May 29, 2013 12:05 PM IST
సంబంధిత సమాచారం
- 100 పర్సెంట్ స్ట్రైక్ రేట్ అంటున్న ‘ఓజి’ టీం!
- ‘మిరాయ్’లో ప్రభాస్ వాయిస్ ఓవర్.. అది రియల్..!
- థియేటర్/ఓటీటీ’ : ఈ వారం క్రేజీ సిరీస్ లు, చిత్రాలివే !
- ప్రభాస్ ‘స్పిరిట్’ పై లేటెస్ట్ అప్ డేట్ !
- అఖిల్ ‘లెనిన్’ ఇంట్రో సీన్స్ పై కసరత్తులు !
- 10 రోజుల్లో ‘లిటిల్ హార్ట్స్’ సెన్సేషన్.. ఏకంగా రూ.32 కోట్లు..!
- ఓజి : గన్స్ ఎన్ రోసెస్.. ఊచకోతకు సిద్ధం కావాల్సిందే..!
- ‘కిష్కింధపురి’తో బెల్లంకొండ శ్రీనివాస్ సాలిడ్ కమ్ బ్యాక్..!
- ఎవరు విడాకులు తీసుకొన్నా నాతో పెళ్లి అనేవారు – మీనా
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ఓటిటి సమీక్ష: ‘తను రాధే నేను మధు’ – తెలుగు లఘు చిత్రం ఈటీవీ విన్ లో
- ‘డ్రాగన్’ కోసం కొత్తగా ట్రై చేస్తోన్న ఎన్టీఆర్ ?
- క్రేజీ క్లిక్: ‘ఓజి’ ఫ్యాన్స్ కి ఇది కదా కావాల్సింది.. పవన్ పై థమన్ సర్ప్రైజ్ ఫోటో
- ‘ఉస్తాద్ భగత్ సింగ్’ పై సాలిడ్ అప్డేట్ ఇచ్చిన హీరోయిన్!
- ఓజి : గన్స్ ఎన్ రోసెస్.. ఊచకోతకు సిద్ధం కావాల్సిందే..!
- ఆ సినిమాతో 200 కోట్లు నష్టాలు – అమీర్ ఖాన్
- ఆయన మరణాన్ని తట్టుకోలేకపోయారు – రజనీకాంత్
- ‘మన శంకర వరప్రసాద్ గారు” కోసం భారీ సెట్.. ఎక్కడంటే ?