గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడిని ఆయన నివాసంలో శిరీష్ భరద్వాజ్ కలుసుకున్నారు. ఈ సమావేశంలో శిరీష్ దాదాపు గంటకుపైగా ఆయనతో మాట్లాడారు. ముఖ్యంగా ఈ సమవేశంలో తెలంగాణా విషయాన్ని చర్చించినట్టు సమాచారం. ఈ యంగ్ రాజకీయ నాయకుడితో మోడీ బీజేపి రాష్ట్ర రాజకీయాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా శిరీష్ మాట్లాడుతూ రాష్ట్రంలోని అందరూ మిమ్మల్ని ప్రధాన మంత్రిగా చూడాలని కోరుకుంటున్నారు అని అన్నాడు. రాష్ట్రము, దేశం చాలా సమస్యలతో సతమతవవుతోంది. ప్రస్తుతం దేశంలో చాలా మార్పులు జరగాల్సివుంది అని తెలియజేశాడు. ఈ సందర్భంగా నరేంద్ర మోడీ త్వరలో రాష్ట్రాన్ని విసిట్ చేయడానికి వస్తానని చెప్పడం జరిగింది.
నరేంద్ర మోడిని కలిసిన శిరీష్ భరద్వాజ్
నరేంద్ర మోడిని కలిసిన శిరీష్ భరద్వాజ్
Published on May 18, 2013 4:20 PM IST
సంబంధిత సమాచారం
- అప్పుడు మహేష్ ఫ్యాన్స్, ఇప్పుడు పవన్ ఫ్యాన్స్ ని తప్పని ప్రూవ్ చేసిన థమన్!
- అక్కడ మార్కెట్ లో సాలిడ్ వసూళ్లతో “మిరాయ్”
- 100 పర్సెంట్ స్ట్రైక్ రేట్ అంటున్న ‘ఓజి’ టీం!
- ‘మిరాయ్’లో ప్రభాస్ వాయిస్ ఓవర్.. అది రియల్..!
- థియేటర్/ఓటీటీ’ : ఈ వారం క్రేజీ సిరీస్ లు, చిత్రాలివే !
- ప్రభాస్ ‘స్పిరిట్’ పై లేటెస్ట్ అప్ డేట్ !
- అఖిల్ ‘లెనిన్’ ఇంట్రో సీన్స్ పై కసరత్తులు !
- 10 రోజుల్లో ‘లిటిల్ హార్ట్స్’ సెన్సేషన్.. ఏకంగా రూ.32 కోట్లు..!
- ఓజి : గన్స్ ఎన్ రోసెస్.. ఊచకోతకు సిద్ధం కావాల్సిందే..!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ఓటిటి సమీక్ష: ‘తను రాధే నేను మధు’ – తెలుగు లఘు చిత్రం ఈటీవీ విన్ లో
- ‘డ్రాగన్’ కోసం కొత్తగా ట్రై చేస్తోన్న ఎన్టీఆర్ ?
- క్రేజీ క్లిక్: ‘ఓజి’ ఫ్యాన్స్ కి ఇది కదా కావాల్సింది.. పవన్ పై థమన్ సర్ప్రైజ్ ఫోటో
- ‘ఉస్తాద్ భగత్ సింగ్’ పై సాలిడ్ అప్డేట్ ఇచ్చిన హీరోయిన్!
- ఓజి : గన్స్ ఎన్ రోసెస్.. ఊచకోతకు సిద్ధం కావాల్సిందే..!
- ఆ సినిమాతో 200 కోట్లు నష్టాలు – అమీర్ ఖాన్
- ఆయన మరణాన్ని తట్టుకోలేకపోయారు – రజనీకాంత్
- ‘మన శంకర వరప్రసాద్ గారు” కోసం భారీ సెట్.. ఎక్కడంటే ?