పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వస్తున్న ‘ఇద్దరమ్మాయిలతో’ సినిమా పోస్ట్ – ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ఫస్ట్ హాఫ్ ఎడిటింగ్ ముగిసింది. దేవీ శ్రీ ప్రసాద్ ఫస్ట్ హాఫ్ కి రీ – రికార్డింగ్ త్వరలో మొదలుపెట్టనున్నాడని సమాచారం. పూరి జగన్నాథ్ ఈ సినిమా చాలా వేగంగా, అలాగే చాలా జాగ్రత్తగా షూట్ చేస్తున్నారు. ఈ సినిమాని దాదాపు రెండు నెలలు బార్సిలోనాలో, కొద్ది రోజులు బ్యాంకాక్ లో, మిగిలిన బాగాన్ని హైదరాబాద్లో షూట్ చేశారు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, అమలా పాల్ , కేథరిన్ లు హీరోయిన్స్ గా యాక్షన్ , రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆరు రోజుల్లో ఈ సినిమా ట్రైలర్ ని 1మిలియన్ మంది చూశారు. ఈ సినిమాకి ఎస్.ఆర్.శేఖర్ ఎడిటర్ గా, అమోల్ రాథోడ్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు. బండ్ల గణేష్ నిర్మిస్తున్న ఈ సినిమాని మే 10న విడుదల చేయనున్నారు.
ఇద్దరమ్మాయిలతోకి మొదలు కానున్న దేవీ శ్రీ ఆర్.ఆర్
ఇద్దరమ్మాయిలతోకి మొదలు కానున్న దేవీ శ్రీ ఆర్.ఆర్
Published on Apr 14, 2013 3:30 AM IST
సంబంధిత సమాచారం
- అప్పుడు ఇడ్లీకి కూడా డబ్బులు లేవు – ధనుష్
- ‘డ్రాగన్’ కోసం కొత్తగా ట్రై చేస్తోన్న ఎన్టీఆర్ ?
- ‘మహేష్’ సినిమా కోసం భారీ కాశీ సెట్ ?
- పవన్ ఆ విద్యను ప్రోత్సహించాలి – సుమన్
- ఆయన మరణాన్ని తట్టుకోలేకపోయారు – రజనీకాంత్
- ‘ఓజి’, ‘ఉస్తాద్’ లని ముగించేసిన పవన్.. ఇక జాతరే
- ఆసియా కప్ హై వోల్టేజ్ మ్యాచ్: పాకిస్థాన్ని 7 వికెట్ల తేడాతో చిత్తు చేసిన టీమ్ ఇండియా
- ‘మోహన్ బాబు’ది విలన్ పాత్ర కాదు అట !
- ఒకే రోజు 1.5 మిలియన్ వసూళ్లు కొట్టిన ‘ఓజి’, ‘మిరాయ్’
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష: ‘మిరాయ్’ – ఇంప్రెస్ చేసే సాలిడ్ అడ్వెంచరస్ మైథాలజీ డ్రామా
- సమీక్ష : కిష్కింధపురి – ఆకట్టుకునే హారర్ అండ్ యాక్షన్ డ్రామా !
- సమీక్ష : డెమోన్ స్లేయర్ ఇన్ఫినిటీ క్యాసిల్ – విజువల్ ట్రీట్తో పాటు ఎమోషనల్ బీట్
- ఫోటో మూమెంట్ : ఓజి టీమ్తో ఓజస్ గంభీర క్లిక్..!
- నార్త్ లో ‘మిరాయ్’ కి సాలిడ్ ఓపెనింగ్స్!
- ‘మహావతార్ నరసింహ’ విధ్వంసం.. 50 రోజులు రికార్డు థియేటర్స్ లో
- ‘ఓజి’ నుంచి సాలిడ్ అప్డేట్.. ఎప్పుడో చెప్పిన థమన్
- ‘మిరాయ్’ కి కనిపించని హీరో అతనే అంటున్న నిర్మాత, హీరో