
ప్రముఖ సినీ నిర్మాత ఎం.ఎస్ రెడ్డి, తెలుగు చలన చిత్ర పరిశ్రమ పెద్ద నిన్న ఉదయం తుది శ్వాస విడిచారు. ఆయన వయస్సు 87 సంవత్సరాలు. ఈ రోజు ఉదయం 10 గంటలకు ఆయన అంత్యక్రియలు పంజాగుట్టలోని స్మశాన వాటికలో జరగనున్నాయి. నిన్న ఎం.ఎస్ రెడ్డి గారి నివాసంలో ఇండస్ట్రీ పెద్దలు మరియు పలువురు ప్రముఖులు ఆయనకు నివాళులు అర్పించారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, అక్కినేని నాగేశ్వర రావు,సూపర్ స్టార్ కృష్ణ, మహేష్ బాబు, మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి, బీజేపి నేత వెంకయ్య నాయుడు,ఈనాడు గ్రూప్స్ అధినేత రామోజీ రావు, కృష్ణం రాజు, కే.రాఘవేంద్ర రావు, కైకాల సత్యనారాయణ మరియు జయసుధ ఆయనకు శ్రద్ధాంజలి ఘటించారు. తెలుగు చలచిత్ర నిర్మాతల మండలి మరియు తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఒక లెజెండ్ ని కోల్పోయామని ప్రగాఢ సానుభూతి తెలియజేసారు.
ఎం.ఎస్ రెడ్డి గారి అంత్యక్రియలు నేడే
ఎం.ఎస్ రెడ్డి గారి అంత్యక్రియలు నేడే
Published on Dec 12, 2011 9:52 AM IST
సంబంధిత సమాచారం
- సమీక్ష : ధృవ్ విక్రమ్ ‘బైసన్’ – కొంతవరకే వర్కవుట్ అయిన స్పోర్ట్స్ డ్రామా
- SSMB29 మ్యూజిక్ సెషన్స్ షురూ..!
- సైన్స్ ఫిక్షన్పై కన్నేసి ‘డ్యూడ్’ హీరో..?
- డ్యూడ్.. అక్కడ ఇంకా స్ట్రాంగ్..!
- రాజాసాబ్ ఫస్ట్ సింగిల్ వచ్చేది అప్పుడే – నిర్మాత క్లారిటీ
- ఫ్యాన్సీ రేటుకు అమ్ముడైన ‘ది గర్ల్ఫ్రెండ్’ ఓటీటీ రైట్స్
- అఖండ 2 బ్లాస్టింగ్ రోర్.. స్పీకర్లు జాగ్రత్త..!
- పోల్ : ‘అఖండ 2’ బ్లాస్టింగ్ రోర్ ఎలా ఉంది..?
- ఎట్టకేలకు ఓటీటీ డేట్ లాక్ చేసుకున్న ‘కొత్త లోక చాప్టర్ 1’
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష : ధృవ్ విక్రమ్ ‘బైసన్’ – కొంతవరకే వర్కవుట్ అయిన స్పోర్ట్స్ డ్రామా
- ‘బాహుబలి ది ఎపిక్’ ట్రైలర్కు వచ్చేస్తోంది..!
- యుద్ధానికి సిద్ధమైన ‘ఫౌజీ’.. ఫ్యాన్స్కు పూనకాలు తెప్పించిన హను!
- ‘ఫౌజీ’ చిత్రంలో కన్నడ బ్యూటీ.. ఎవరంటే?
- ప్రభాస్ ఫ్యాన్స్ ఆకలి తీర్చిన సందీప్ రెడ్డి..!
- ఓటీటీలో ఓజీ.. అయినా ఫ్యాన్స్ అసంతృప్తి.. ఎందుకంటే..?
- ప్రభాస్ బర్త్ డే స్పెషల్ : స్టైల్, స్వాగ్కు కేరాఫ్ ‘రాజా సాబ్’
- వెంకీ మామకు వెల్కమ్ చెప్పిన ‘శంకర వరప్రసాద్ గారు’

